దేశం
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీదే విజయం
ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగిరేసిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ముందుగా కర్యకర్తలతో కలిసి
Read MoreTripura election result: బోర్దోవాలిలో సీఎం మాణిక్ సాహా విజయం
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. త్రిపురలో మరోసారి అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. త్రిపుర బీజేపీ సీఎం మాణిక్ సాహా
Read MoreDelhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో వ్యక్తి అరెస్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. మద్యం వ్యాపారవేత్త, బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ ధాల్ను ఈడీ అదుపులోకి తీ
Read Moreకోటి రూపాయలు ఇచ్చి.. నాన్నను చంపించిన కొడుకు
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి అనడానికి బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఉదాహరణ నిలిచింది. కన్న తండ్రిని చంపడానికి ఓ కసాయి కొడుకు కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు.
Read Moreసుప్రీం నువ్వా–నేనా : గవర్నర్ పై.. పిటీషన్ వేసిన ప్రభుత్వం
గవర్నర్ తమిళిసై సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను పెండింగ్ లో పెట్టారని.. ఆమో
Read More60 ఏళ్ల చరిత్రలో నాగాలాండ్ అసెంబ్లీకి తొలిమహిళ
రోజురోజుకి మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. చాలా దేశాల్లో మహిళలు ప్రధానిగా గెలిచి తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాగే.. అంతరిక్షంలోకి వెళ
Read Moreవిదేశాంగ మంత్రుల సమావేశంలో మోడీ
జీ20 సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రులతో సమావేశమైన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, య
Read Moreజంతర్ మంతర్లో కవిత దీక్ష
దేశం కోసం.. దేశ భవిత కోసం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష చేయబోతున్నారు. 2023, మార్చి 10వ తేదీ ఢిల్లీలో ఈ దీ
Read MoreElection commition : ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా కమిటీ
ఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వాల కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ సి
Read Moreత్రిపురలో కింగ్ మేకర్గా తిప్ర మోతా..!
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టత అస్పష్టంగా కనిపిస్తోంది. 60 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు బీజేపీ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శి
Read Moreప్రమాదంలో భారత వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ
గడిచిన మూడు నెలల్లో దేశ ఆర్థిక వృద్ధి అనూహ్యంగా మూడు త్రైమాసిక కనిష్ట స్థాయి 4.4 శాతానికి పడిపోయింది. దీనికి తోడు సిజ్లింగ్ హీట్ వేవ్ ప్రభావం భారత ఆర్
Read Moreధర్నా చేస్తే రూ.20 వేలు ఫైన్.. రూల్స్ బ్రేక్ చేస్తే అడ్మిషన్ క్యాన్సెల్
విద్యా సంస్థల్లో పెరుగుతున్న అల్లర్లు, హింసాత్మక ఘటనల్ని దృష్టిలో ఉంచుకొని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) కొత్త నిబంధల్ని జారీ చేసింది.
Read Moreమేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనిచ్చిన ఎన్పీపీ ఎంపీ
మేఘాలయలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. సీఎం కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని ఎ
Read More












