దేశం
మోదీ సర్కార్పై అవిశ్వాసం.. లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టిన ఇండియా కూటమి
ఆమోదం తెలిపిన స్పీకర్ ఓం బిర్లా.. చర్చకు తేదీని నిర్ణయిస్తమని ప్రకటన బీఆర్ఎస్ నుంచీ అవిశ్వాసానికి నోటీసులు.. కాపీపై ఎంపీ ఒవైసీ సంతకం
Read Moreడెమోక్రసీకి భారత్ తల్లిలాంటిది : ఐటీపీఓ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మోదీ
ఢిల్లీ ప్రగతి మైదాన్లో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (IECC)ను ప్రధ
Read Moreబెంగళూరులో ఓలా డ్రైవర్ల అరాచకాలు.. ఎక్కువ డబ్బుల కోసం రైడ్ క్యాన్సిల్..
ఆటో, క్యాబ్ డ్రైవర్లు సామాన్యులను దోచుకు తింటున్నారు. అత్యవసర ప్రయాణాలను క్యాష్ చేసుకుంటూ సామాన్యుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు దోపిడి చేస్తున్నారు.
Read Moreఆగస్ట్ 1న హైదరాబాద్ లో సౌతిండియా మీడియా సమ్మిట్
ఆగస్ట్ 1న హైదరాబాద్ లో సౌతిండియా మీడియా సమ్మిట్ హాజరుకానున్న గవర్నర్ తమిళిసై, జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామి మీడియా, ఇండస్ట్రీ ప్రముఖులతో చర్చలు
Read Moreఇలాంటోళ్లను ఉరి తీసినా పాపం లేదు : అన్నా.. నన్ను బట్టలు వేసుకోనివ్వండి.. ఓ బాలిక వేడుకోలు
చిన్నారులు, మహిళలపై కామాంధుల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. చుట్టూ
Read Moreయువత గుండెకేమైంది.. ? హార్ట్ ఎటాక్తో ఐఐఎం స్టూడెంట్మృతి
కాయా కష్టం చేసుకునే గుండెలురా మావి.. అనేటోళ్లు పెద్దోళ్లు. నిజమే మరి ఉక్కు కండలతో జంతువులని సైతం వేటాడే సామర్థ్యం వారికి ఉండేది. వారి తిండి, పని
Read Moreటికెట్ రేట్లు పెంచుతారా ఏంటీ ? : రాళ్ల దాడి వల్ల.. వందే భారత్ కు రూ.55 లక్షలు నష్టం
వందేభారత్ రైళ్లపై పలుచోట్ల జరుగుతున్న రాళ్ల దాడులపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక కీలక ప్రకటన చేశారు. 2019 నుంచి వందేభారత్ రైళ్లపై దాడుల వల్ల ఇప
Read Moreహ్యాట్సాప్ పెద్దాయనా : 85 ఏళ్ల వయస్సులోనూ.. రోజుకు 12 గంటలు పని చేస్తూనే.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కొందరికి మూడు పూటలా అన్నం దొరికితే.. మరికొందరికి మాత్రం ఒక పూట భోజనం దొరికితే మరో పూట పస్తులు ఉండే దుస్థితి. ర
Read Moreకోటి రూపాయల కారు నడుపుతూ కనిపించిన రాందేవ్ బాబా
భారతీయ యోగా గురువు బాబా రామ్దేవ్ 'ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130' అనే లగ్జరీ ఎస్యూవీని నడుపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోం
Read Moreబీహార్ లో విద్యుత్ ఉద్యమం.. పోలీసుల కాల్పులు.. ఒకరి మృతి
బీహార్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం హింసాత్మకంగా మారింది. కరెంట్ కోతలు, అధిక కరెంట్ ఛార్జీలకు నిరసనగా.. బార్ సోయ్ పట్టణం సమీపంలోని కతిహార్ అనే గ్రామంలో
Read Moreపాలలో నది నీళ్లు కలుపుతూ.. జిల్లా కలెక్టర్ కే దొరికిన వ్యాపారి.. ఆ తర్వాత..!
ఆయన జిల్లాకు అధికారి.... అయినా సరే సాదా సీదా వ్యక్తిగా మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ లో మోర్ డోంగరీ నదీ ప్రాంతంలో వాకింగ్ చేస్తుండ
Read Moreమోదీపై అవిశ్వాసం.. ఎన్డీఏ X ఇండియా +
మోదీపై అవిశ్వాసం ఎన్డీఏ X ఇండియా అవిశ్వాసానికి బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు తాము వ్యతిరేకమని వెల్లడించిన వైఎస్సాసీపీ బీఆర్ఎస్ నోటీసుపై సైన్ చేసిన
Read Moreఅమెరికా రోడ్లపై తెలంగాణ మహిళ.. ఆకలితో అలమటిస్తూ నరకం
విదేశాల్లో మాస్టర్స్ చేయాలన్న కలతో ఆ మహిళ అమెరికా వెళ్లింది. అనుకోని ఆపదతో సర్వస్వం కోల్పోయి అక్కడి రోడ్లపై నరకయాతన అనుభవిస్తోంది. ఆ మహిళ మరెవరో కాదు
Read More












