దేశం
దీపావళి టపాసుల ఫ్యాక్టరీ పేలిపోయింది.. 8 మంది మృతి
టపాసుల ప్యాక్టరీలో పేలుడు సంభవించడంతో తీవ్రంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
Read Moreజమ్మూలో పేలిన భారీ బాంబు.. దద్దరిల్లిన ఎల్ఓసీ
జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో జులై 29న ఉదయం ల్యాండ్మైన్ పేలింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళ
Read Moreఅడవి పుట్టగొడుగు.. కిలో రూ.800.. ఎగబడి కొనేస్తారు.. వాటిని తింటే...
పుట్టగొడుగు.. మష్రూమ్స్.. మనకు సహజంగా దొరికేవి కిలో 100, 150, 200 రూపాయల వరకు ఉంటుంది. ఇవి కూడా వ్యాపారంగా పండిస్తుంటారు. అదే ఆర్గానిక్ అయితే 400, 500
Read Moreస్పెషల్ 26 మూవీ తరహాలో తనిఖీలు.. రూ.36 లక్షలు ఎత్తుకెళ్లారు
బుర్రలు లేకపోయినా తెలివిలు మాత్రం ఎక్కువయ్యాయి.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసి మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. స్పెషల్ 26
Read Moreదుర్మార్గుల్లారా.. మిమ్మల్ని.. : కుళ్లిపోయిన టమాటాలతో.. సాస్ తయారీ..
టమాటా సాస్.. ఎంత ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు. రొట్టె ముక్కలపై, పిజ్జా, బర్గర్ వంటి వాటిపైనే కాకుండా మ్యాగీ లాంటి ఫుడ్ ఐటమ్స్ లోనూ టమాటా సాస్ ఎంతో
Read Moreరాజధాని ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు.. చేసినోడు ఎవడో తెలుసా..
మీరు ప్రయాణిస్తున్న ట్రైన్లో బాంబు పెట్టాం.. అంటూ రైళ్వే సిబ్బందిని బెదిరిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. తాజాగా రాజధాని ఎక్స్ప్రెస్ విషయంల
Read Moreఏ పనీ చేయకుండానే నెలకు రూ.5.5 లక్షలు.. దేనికైనా లక్కుండాలి బ్రో
కష్టపడితే పని చేస్తేనే కొన్ని సార్లు లక్షల్లో సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఏ పనీ చేయకుండా నెల నెలా లక్షల రూపాయలు వస్తే ఎలా ఉంటుంది..? ఇ
Read Moreదోస్త్ మేరా దోస్త్...స్నేహ బంధం మరింత బలపడాలంటే..ఇవే మార్గాలు
ప్రస్తుతం ప్రపంచంలో ప్రతీ ఒక్కరు అనేక ప్రతికూలతలు, కష్టాలతో తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితానికి సంతోషం కలిగించే &n
Read Moreచేపల వేటకు వెళ్లి సముద్రం మధ్యలో ఇరుక్కుపోయారు.. 30 గంటల కష్టపడి ఒడ్డుకు చేర్చిన నేవీ
చేపలవేటకు వెళ్లి బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఇండియన్ నేవీ సిబ్బంది రక్షించారు. చేపల వేటకు వెళ్లి రెండు రోజుల పాటు సముద్రంలో చిక్కుక
Read Moreఅమర్నాథ్ యాత్రకు వెళ్లి వస్తూ..అనంతలోకాలకు.. అతివేగంగా ఢీకొట్టుకున్న లగ్జరీ బస్సులు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జులై 29వ తేదీ అర్థరాత్రి 2:30 గంటలకు బుల్దానా జిల్లా మల్కాపూర్ టౌన్లోని ఓ ఫ్లైఓవర్పై
Read More12ఏళ్ల బాలికపై అమానుషం.. అత్యంత కిరాతకంగా దాడి
మధ్యప్రదేశ్లోని దారుణం చోటుచేసుకుంది. 12ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, గాయపర్చిన ఈ అమానవీయ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సత్నా జిల్లాలోని మైహ
Read Moreభారత్ జోడో 2.0.. రెడీ అవుతోన్న రాహుల్గాంధీ.. ఇప్పుడెక్కడినుంచంటే?
రానున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎలక్షన్లే టార్గెట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కన్య
Read Moreఅండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం
అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో జూలై 29న ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్
Read More












