దేశం
నాగాలాండ్ ప్రజలను మోదీ మోసం చేసిన్రు.. రాహుల్ గాంధీ ఫైర్
కోహిమా : నాగాలాండ్ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. నాగాలాండ్లో రాజకీయ సమస్యను పరి
Read Moreడెడ్ బాడీపై నుంచి దూసుకెళ్లిన కార్లు
లక్నో : ప్రమాదానికి గురైన వ్యక్తి పైనుంచి రాత్రంతా అనేక కార్లు దూసుకువెళ్లాయి. దీంతో మృతదేహం భాగాలు బండ్ల చక్రా ల కింద నలిగి ఛిద్రమయ్యాయి. తారు
Read Moreఢిల్లీలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు... 20 రైళ్ల రాకపోకలు ఆలస్యం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరుసగా ఏడవ రోజు పొగమంచు దట్టంగా కమ్మేసింది. బుధవారం ఉదయం
Read MoreViral Video : రన్నింగ్ ట్రైన్ కిటికీకి వేలాడుతున్న మొబైల్ దొంగ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
కదులుతున్న రైలులోని ప్రయాణికుడి మొబైల్ ఫోన్ చోరీ చేసేందుకు ఒక దొంగ ప్రయత్నించాడు. అప్రమత్తమైన ప్రయాణికుడు ఆ దొంగ చేతిని గట్టిగ
Read MoreViral Video: గుళ్లో ఐ ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... లంచంగా ఫ్రూటీ డిమాండ్
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే కొంతమంది లంచం అడుగుతుంటారు. న్యాయ బద్దంగా చేయాల్సిన పని అయినా సరే..ఎంతో కొంత ముట్ట జెప్పాల్సిందే. &nbs
Read Moreసీఆర్పీఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు దాడులకు దిగారు. ఒకేసారి గుంపులుగా సీఆర్ పీఎఫ్ క్యాంపులను చుట్టుముట్టారు. రాకెట
Read Moreశ్రీకృష్ణ జన్మభూమి కేసు: పిటిషనర్ కు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు
లక్నో: శ్రీ కృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్ అశుతోష్ పాండేకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు వచ్చింది. దీనిపై పాండే పోలీసులకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, రా
Read Moreజై శ్రీరాం : అయోధ్య రాముడికి.. అత్తారింటి నుంచి ట్రక్కుల్లో కానుకలు
అయోధ్యలో రామయ్య ప్రభువు కొలువు దీరే వేళ తన అత్తగారింటి నుంచి సీతామాత జన్మస్థలమైన ...బీహార్ లోని మిథిల జిల్లా సీతామఢీ నుంచి భారీగా కా
Read Moreవిమానంలో టాయిలెట్ కు వెళ్లి.. చిక్కుకుపోయిన ప్రయాణికుడు
బెంగళూరు: విమానంలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్ టేకాఫ్ కాగానే టాయిలెట్ రూమ్కు వెళ్లిన అతడు అందులోనే చిక్కుకుపో
Read Moreపాక్ ఇంత దరిద్రంగా ఉందా : పేపర్ల కొరతతో ఎన్నికలే వాయిదా అంట..!
ఎన్నికల చిహ్నాలను మార్చే ప్రక్రియను ఆపకపోతే సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయవలసి ఉంటుందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎ
Read Moreశ్రీరామ: అయోధ్యలో కొలువుదీరనున్న రామ విగ్రహం ఇదే..
అయోధ్యలో కొలువయ్యే శ్రీరాముడు.. కొత్త ఆలయంలోకి ప్రవేశించారు. ఊరేగింపుగా శ్రీరామ విగ్రహాన్ని తీసుకొచ్చారు ఆలయ ట్రస్టు అధికారులతోపాటు పూజరులు. అయోధ్య గు
Read Moreకరోనా కంటే 20 రెట్లు పెద్దది.. ఏంటీ వైరస్ X
కొవిడ్ -19 మహమ్మారి నుండి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సమయంలోనే ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేది
Read Moreరైతులకు కూడా పెన్షన్ వస్తుంది.. ఎలానో తెలుసా..
రైతులకు కూడా పెన్షన్ అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో భాగంగా ఈ సదుపాయం కల్పిస్తోంది. 60 యేళ్లు నిండిన ప్రతి రైతు
Read More












