దేశం

మేం ఎవరికీ తొత్తులం కాదు.. సర్వ స్వతంత్రులం: మొహమ్మద్ మొయిజ్జు

న్యూఢిల్లీ: 'మాల్దీవులు చిన్నదే కావచ్చు. కానీ మేం ఎవరికీ తొత్తులం కాదు. సర్వ స్వతంత్రులం. చిన్న దేశమనే తేలిక భావంతో మమల్ని వేధించాలని చూస్తూ ఊరుకో

Read More

కమ్మేసిన పొగ మంచు.. ముంబైలో దిగాల్సిన విమానం ఢాకాలో ల్యాండింగ్

ముంబై: వాతావరణ ప్రతికూల పరిస్థితులు పలు చోట్ల విమానాల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. శనివారం తెల్లవారుజామున గౌహతి ఎయిర్ పోర్టును  దట్టమైన పొగమంచు కమ

Read More

నదిలో పడ్డ బస్సు..12 మంది దుర్మరణం

 నేపాల్‌లో ఘోర ప్రమాదం,,   మృతుల్లో ఇద్దరు భారతీయులు ఖాట్మండు: నేపాల్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికుల బస్సు అద

Read More

అయోధ్య వచ్చే అతిథులకు రామయ్య కానుకలు

లక్నో: అయోధ్యలో కొలువుదీరనున్న  శ్రీరాముడికి దేశవిదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. పాదుకలు, పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలు.. ఇలా రకరకాల

Read More

ట్రాన్స్‌‌జెండర్‌‌‌‌ను ట్రోల్ చేసిన యూట్యూబర్‌‌‌‌కు ఫైన్​

     రూ.50 లక్షలు చెల్లించాలంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు చెన్నై: మీమ్స్, ట్రోల్స్ పేరుతో సెలబ్రిటీలపై ఇష్టానుసారం వీడియోలు చేసే

Read More

కాశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేతకు ఆపరేషన్ సర్వశక్తి.. ఆర్మీ మెగా కూంబింగ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి జమ్మూకాశ్మీర్ లోకి టెర్రరిస్టుల చొరబాట్లు, మన భద్రతా బలగాలపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఆర్మీ మెగా ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇ

Read More

పీవోకేలో బ్రిటిష్ హైకమిషనర్ టూర్.. అభ్యంతరం తెలిపిన భారత్

న్యూఢిల్లీ: ఇస్లామాబాద్​లోని బ్రిటిష్ హైకమిషనర్ జేన్ మారియట్ బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని మీర్ పూర్ లో అధికారికంగా పర్యటించడంపై భారత విద

Read More

ఇండియా చైర్మన్​గా ఖర్గే?.. వర్చువల్​ భేటీలో నేతల ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ చైర్‌‌పర్సన్‌‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నట్లు తెలుస్తున్నది

Read More

విపరీతమైన చలి, దట్టమైన పొగమంచు.. ఢిల్లీకి రెడ్​ అలర్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీని చలి వణికిస్తున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. సిటీ శివారులోని ఆయానగర్ లో శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రత 3 డిగ్రీలక

Read More

భారత్ ​జోడో న్యాయ్ యాత్రకు సీఎం , డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు: రాహుల్​గాంధీ తలపెట్టిన భారత్ ​జోడో ‘న్యాయ్’​యాత్రకు రాష్ట్రం నుంచి కీలక నేతలు హాజరు కానున్నారు. సీఎం రేవంత్​రెడ్డి, డిప

Read More

యూట్యూబర్కు రూ.50లక్షల ఫైన్ విధించిన మద్రాస్ కోర్టు

చెన్నై: ఏఐడీఎమ్ కే స్పోక్ పర్సన్, ట్రాన్స్ జెండర్ అప్సరారెడ్డిపై ట్రోల్ చేసిన యూట్యూబర్ మైఖెల్ ప్రవీణ్ కు మద్రాస్ హైకోర్టు రూ.50లక్షల ఫైన్ విధించింది.

Read More

అయోధ్యకు హైదరాబాద్ నుంచి రైలు

హైదరాబాద్:  అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు రైల్వ

Read More

UGC అండర్ గ్రాడ్యుయేట్ బుక్స్ రాసేందుకు రచయితలకు ఆహ్వానం

కళలు, సైన్స్, వాణిజ్యం, సాంఘిక శాస్త్రాలలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సుల కోసం 12 భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు రాసేందుకు యూనివర్సిటి గ్రాంట్స్ కమ

Read More