కరీంనగర్
24 గంటలు కరెంట్ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : జీవన్ రెడ్డి
రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు ముందుగా క
Read Moreఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
మార్మోగుతున్న గోవింద నామస్మరణ పాల్గొన్న మినిస్టర్ కమలాకర్, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ టౌన్, వెలుగు: నమో వేంకటేశా.. నమో తిరుమలేశా.. అంటూ
Read Moreకరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై బండి సంజయ్ రివ్యూ
కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమీక్షించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా జరుగుతున్న
Read Moreగొర్రెలియ్యాలంటూ గొల్ల కురుమల రాస్తారోకో
పెద్దపల్లి: ‘గొర్రెలైనా ఇవ్వండి, లేదా మా డబ్బులైనా తిరిగి ఇవ్వండి’ అంటూ యాదవ, కురుమ సంఘాలు శనివారం కాల్వ శ్రీరాంపూర్ రహదారిపై రాస్తారోకో న
Read Moreబోగ శ్రావణి ఆరోపణలు నిరాధారం : మున్సిపల్ వైస్ చైర్మన్
జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణిపై మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ కుమా
Read Moreస్కాలర్ షిప్ ఇవ్వండి.. విద్యార్థుల ఆందోళన
పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లు వెంటనే విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ఆందోళన చేశారు. జగిత్యాలలో
Read Moreస్కూల్ ప్రిన్సిపాల్ కొట్టిండని పీఎస్లో ఫిర్యాదు
స్కూల్ ప్రిన్సిపాల్ తమ కొడుకును కొట్టిండని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రలు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమ
Read Moreరోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి
కరీంనగర్ జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. జిల్లా కేంద్రం
Read More24 గంటలన్నరు..10 గంటలు కూడా ఇస్తలేరు: రైతులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో రైతులు ధర్నాకు దిగారు. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం 10 గంటలు కూడా ఇవ్వడం లేదంటూ ఇటిక్యా
Read More‘శుక్రవారం’ పూజల్లో ఛైర్ పర్సన్ ఆశావాహులు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. మరోవైపు తర్వాత బల్దియా ఛైర్ పర్సన్ ఎవరనే దానిప
Read Moreజాతీయ జెండా పోల్కు పింక్ కలర్
గణతంత్ర దినోత్సవ వేడుకులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జాతీ
Read Moreపంచాయతీరాజ్ ఏఈపై ఎంపీపీ భర్త దురుసు ప్రవర్తన
మానకొండూరు పంచాయతీరాజ్ ఏఈ తిరుపతిపై ఎంపీపీ సులోచన భర్త శ్రీనివాస్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర
Read More"హాత్ సే హాత్ జోడో"ను ప్రారంభించిన పొన్నం ప్రభాకర్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో కార్యక్రమానికి సంఘీభావంగా "హాత్ సే హాత్ జోడో" కార్యక్రమం చేపట్టినట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. భ
Read More












