కరీంనగర్
కొండగట్టులో బస్సు ..లారీ ఢీ కండక్టర్ మృతి
జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కండక్టర్ మృతిచెందాడు. బస్సు డ్రైవర్ తో సహా ఐదుగురు ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగా
Read Moreకేసీఆర్ కొండగట్టు టూర్... 9 మంది ముందస్తు అరెస్ట్
సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టు పర్యటన నేపథ్యంలో గంగాధర మండలం రేలపల్లికి చెందిన 9 మందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గతంలో చర్లపల్లి బలవంతపూ
Read Moreనేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి గంగుల కొండగట్టు, వెలుగు : సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టుకు రానున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప
Read Moreకౌశిక్ రెడ్డి మా మరిది విషయంలో నానా బీభత్సం చేసిండు: జీవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఓ పెద్ద రౌడీ అంటూ బీజేపీ నాయకురాలు జీవిత రాజశేఖర్ విమర్శించారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో జరిగి
Read Moreరేపు కొండగట్టుకు కేసీఆర్.. భారీ భద్రత
రేపు సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ భాస్కర్ భద్రత బలగాలు హెలిప
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్లకు పోలీసుల కావలి
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద పోలీసులను కాపలా పెట్టారు. రెండు రోజుల క్రితం స్థానిక మహిళలు ఇక్
Read Moreకొండగట్టుకు చేరుకున్న కేసీఆర్ బస్
సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పట
Read Moreఅంబులెన్స్లో వచ్చి కలెక్టర్కు ఫిర్యాదు
ఓ వ్యక్తి బిల్డింగ్ కు పెయింటింగ్ వేస్తుండగా ప్రమాదవశాస్తు కిందపడ్డాడు. దీంతో అతని వెన్నుపూస విరిగి గత ఏడు నెలలుగా బాధపడుతున్నాడు. ఇంటికి పెద్ద దిక్కై
Read Moreశివాజీ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్, బీజేపీ గొడవ
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త దామరాజు పల్లిలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ సమయంలో.. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ
Read Moreడబుల్ బెడ్రూం కోసం పోతే ఎస్సై బూతులు తిట్టిండు
కరీంనగర్ జిల్లాలోని చింతకుంట దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకునేందుకు ఇయ్యాళ మరో పదిమంది మహిళలు వెళ్లారు. నిన్న దాదాపు 30 మంది మహిళ
Read Moreవేములవాడ రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు
రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వ స్వామి దేవస్తానానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి -రాష్ట్ర
Read Moreజూనియర్ కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు
పగిలిన డోర్లు.. పగుళ్లిచ్చిన తరగతి గదులు ఒకటి, రెంటికి సులభ్ కాంప్లెక్స్లే దిక్కు తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య పట్టించుకోని పాలకులు, అధికార
Read Moreనీరందక రైతన్నలకు ఇక్కట్లు
సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ప్రారంభం కాని పనులు జగిత్యాలలో ఐదు లిఫ్ట్ల ఏర్పాటుకు నివేదిక వరద కాల్వ ఉన్నా ఎండిపోతున్న చెరువులు జగిత్
Read More












