కరీంనగర్
కరీంనగర్లో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ
కరీంనగర్లో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. ఆయన పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసినా.. నిరసనకారులు మాత్రం ఆయనను అడ్డుకున్నారు. క
Read Moreస్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది
Read Moreకమనీయం.. శ్రీనివాస కల్యాణం
భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగిన పురవీధులు కరీంనగర్ టౌన్, వెలుగు: స్థానిక మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరాలయంలో లక్ష
Read Moreబీఆర్ఎస్ పార్టీలో జోరుగా గ్రూపు రాజకీయాలు
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలోని ఎమ్మెల్యేలపై నాలుగేండ్లలో అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఇసుక, మట్టి దందాలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్
Read Moreహుజూరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్లో గందరగోళం
కరీంనగర్, వెలుగు: స్థానిక ఎమ్మెల్సీతో వెళ్లాలో.. పార్టీ ఇన్చార్జీతో నడవాలో తెలియక హుజూరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్లో గందరగోళం నెలకొంది. బై ఎలక్షన్స్ లో అ
Read Moreకేటీఆర్ టూర్..కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్
కరీంనగర్ లో రేపు కేటీఆర్ టూర్ సందర్భంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ ను పొన్నం ప్రభాకర్ ఖండించారు. హుజురాబాద్ లో రెండు రోజుల ముందు ను
Read Moreభారీ మెజారిటీతో హుజురాబాద్లో గెలుస్తం : గంగుల కమలాకర్
2023 ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలువబోతుందని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్
Read Moreబండి సంజయ్ సింపతి వల్ల గెలిచిండు : సునీల్ రావు
కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ వ్యాఖ్యలను కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఖండించారు. ముఖ్యమంత్రి అభివృద్ధిని గాలికొదిలేసిండన్న బండి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం
Read Moreబోగ శ్రావణి రాజీనామా ఆమోదంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా ఆమోదంపై ఇవాళ స్పష్టత రానుంది. ఈనెల 25వ తేదీన మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేస
Read Moreరేపు కమలాపురంలో కేటీఆర్ టూర్..బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్
హనుమకొండ : రేపు (ఈనెల31న) కమలాపురంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తు
Read Moreపశువులకు మేతగా మిరప చేన్లు
జగిత్యాల జిల్లాలో 1,880 ఎకరాల్లో మిర్చి సాగు ఫిబ్రవరిలో చేతికి రావాల్సిన పంట ముడత తెగులుతో 800 ఎకరాల్లో నష్టం కాత లేక జీవాలకు పంటను వదిలేస్తు
Read Moreకొండగట్టు అంజన్నను దర్శించుకున్న బండి సంజయ్
కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు అంజనేయ స్వామిని&
Read Moreబోగ శ్రావణికి మద్దతుగా జగిత్యాలలో సంఘీభావ సభ
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులతో వేగలేకపోతున్నానని ఆరోపిస్తూ తన పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణికు మద్దతుగా జగిత్యాలలో ఆదివారం సంఘీభావ సభ ఏ
Read More












