కరీంనగర్
డబుల్ బెడ్రూం ఇండ్లను ఆక్రమించుకున్న మహిళలు
కరీంనగర్ జిల్లా చింతకుంట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కొందరు మహిళలు ఆక్రమించుకున్నారు. దాదాపు 30మంది మహిళలు ఇప్పటికే పూర్తైన&nb
Read Moreఆగమ శాస్త్రం ప్రకారం కొండగట్టు నిర్మాణం జరిగేలా చూస్తాం : ఆనంద్ సాయి
యాదాద్రి తరహాలో కొండగట్టు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండగట్టుకు రావడం జరిగిందని, ప
Read Moreప్రగతి భవన్ లో వందపడకలు.. పేదలకు ఇండ్లేవి? : బండి సంజయ్
లిక్కర్ స్కామ్ చేసిన కవిత నీతులు చెప్పుడేంది? జగిత్యాల కార్నర్ మీటింగ్ లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జగిత్యాల: ప్రధాని
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి చిరుత కలకలం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి చిరుత కలకలం రేపింది. తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె గ్రామ శివారులోని ఓ షెడ్డులో కట్టేసిన లేగ దూడ పై చిరుత దాడి
Read Moreఏఎంపీ చైర్మన్ గిరీకి పోటాపోటీ
రాజన్న సిరిసిల, వెలుగు: జిల్లాలో 13 మండలాలు, 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో వేములవాడ, రుద్రంగి, ఇల్లంతకుంట, బోయిన్ పల్లి ఏఎంసీలు కొలువు దీరగ
Read Moreకేటీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్కు షాక్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. బలమైన పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్నేత, సెస్ మాజీ
Read Moreరెండో రోజు కొనసాగుతోన్న గ్రామస్తుల నిరాహార దీక్ష
కరీంనగర్ : గంగాధర మండలం మంగపేట ఎల్లమ్మ చెరువు దగ్గర రెండో రోజుగ్రామస్తుల నిరాహార దీక్ష కొనసాగుతోంది. నారాయణ పూర్ రిజర్వాయర్ లో అంతర్భాగమైన
Read Moreమళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తే మిగిలేవి కన్నీళ్లే: జీవితా రాజశేఖర్
బీఆర్ఎస్ ను గెలిపిస్తే కన్నీరు మిగిలిందే తప్ప పనులు మాత్రం జరగలేదని బీజేపీ నేత జీవిత రాజశేఖర్ ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని నిర్వహించిన కార్నర
Read Moreతిమ్మాపూర్లో ప్లాట్లుగా మారుతున్న పచ్చని పొలాలు
సుడా, జీపీ పర్మిషన్ లేకుండా విక్రయం పట్టించుకోని రెవెన్యూ అధికారులు తిమ్మాపూర్, వెలుగు: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు రియల్టర్లు వెంచ
Read Moreవివాహానికి వెళ్తుండగా బస్సు, ట్రాక్టర్ ఢీ
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్యాల మండలం తక్కల్లపళ్లి గ్రామం మ్యాడంపల్లి టర్నింగ్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు, ట్రాక్టర్ ఢీ
Read Moreకేసీఆర్ ది పేదల వ్యతిరేక ప్రభుత్వం: ఆకునూరి మురళి
కరీంనగర్ జిల్లాలో నిర్మించిన 1600 డబుల్ బెడ్ రూంలు మూడు సంవత్సరాలు దాటినా పేదలకు కేటాయించడం లేదని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు.
Read Moreనార్మల్ డెలివరీలు పెంచాలె : కలెక్టర్ యాస్మిన్ భాష
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష డాక్టర్లకు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శ
Read Moreవృత్తివిద్యా కోర్సుకు సార్లు లేరు
సిరిసిల్లలో 13 కేజీబీవీలు 7 విద్యాలయాల్లో లేని ఇన్స్ట్రక్టర్లు మెటీరియల్ లేక థియరీ క్లాసులు చెబుతున్న టీచర్లు శిక్షణకు దూరమవుతున్న స్టూడెంట్లు
Read More












