కరీంనగర్
లంచం కేసులో వీఆర్వోకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ వీఆర్వోగా పనిచేసిన ఇందుర్తి రాంచంద్రారావుపై 2011లో లంచం తీసుకున్న కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు లంచం తీ
Read Moreబీఆర్ఎస్ పార్టీకి భోగ శ్రావణి రాజీనామా
జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వార్డ్ కౌన్సిలర్ కు రాజీనామా చేశారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్
Read Moreఏమీ చేతకాని నేతలు సభలు, పాదయాత్రలు చేస్తున్నరు : నిరంజన్ రెడ్డి
మూడోసారి కూడా కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రిగా నియామకం అవుతారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ పద్మా నగర్ లో మార్
Read Moreహుజూరాబాద్ ఎంపీపీకి అసమ్మతి సెగ
కరీంనగర్, హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ మండల ప్రజా పరిషత్ లో అసమ్మతి రాజుకుంది. ఎంపీపీ ఇరుమల్ల రాణిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వివిధ పార్ట
Read Moreహుజురాబాద్ లో ఎంపీటీసీల తిరుగుబాటు
కరీంనగర్ : నిన్నటి వరకూ జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ చైర్ పర్సన్లపై నడిచిన అవిశ్వాస తీర్మానాల ఇష్యూ ఇప్పుడు ఎంపీపీల వరకూ పాకింది. తాజాగా హుజురాబాద్ ఎంపీపీ
Read Moreవీధి కుక్కల స్వైర విహారం..మరో బాలుడిపై దాడి
రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు చనిపోయన ఘటన మరవకముందే మరో బాలుడిపై వీధి
Read Moreమళ్లా తనిఖీల హడావుడి
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీల పేరుతో హెల్త్ ఆఫీసర్లు మరోసారి హడావుడి చేస్తున్నారు. 4 నెలల కింద రాష్ట్ర వ్యాప్తం గా వై
Read More70 కుటుంబాలను వెలేసిన్రు
మెట్ పల్లి, వెలుగు: ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాకు ఒక్క రూపాయి చొప్పున ఇయ్యలేదని ఆగ్రహించిన వీడీసీ(విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) మున్నూరు కాపు, గుడ
Read Moreతొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు బ్యాంకు లోన్, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు
ట్రాన్స్ జెండర్లు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఒకప్పటి మాదిరిగా బిక్షాటన చేయకుండా ఇప్పుడు చాలామంది తమకు నచ్చిన రంగంలో ప్రతిభ క
Read Moreఊరు వదిలి పెట్టాలని..సర్పంచ్ భర్త బెదిరిస్తుండు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వేముల కుర్తి సర్పంచ్ నవ్యశ్రీ భర్త సత్యం.. తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని 60 కుటుంబాలకు చెందిన ప్రజలు ప్రజావాణిలో ఫిర్య
Read Moreపంటలకు సాగు నీరు కోసం రైతుల ధర్నా
పంట పొలాలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. రాజారాంపల్లి టు బసంత్ నగర్ ఎక్స్ రోడ్ పై బైఠ
Read Moreబావిలో పడ్డ అవ్వ..కాపాడిన ఫైర్ సిబ్బంది
ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 80 ఏళ్ల వృద్ధురాలను అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో చోటుచేసుకుంది
Read Moreకరీంనగర్ జిల్లాలో 22 ఎకరాలకు అక్రమంగా పాస్ బుక్కులు
కరీంనగర్, వెలుగు: అది తారు రోడ్డు పక్కన ప్రభుత్వ భూమి.. హైవేకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎకరం విలువ రూ.2.5 కోట్ల పైమాటే. రూ.50 కోట్ల విలువైన భూమ
Read More












