కరీంనగర్
బిజిగిరి షరీఫ్ దర్గాలో రేవంత్ రెడ్డి మొక్కులు
కరీంనగర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. అందులో భాగంగా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గా
Read MoreMRO ఆఫీస్ కాడ డబుల్ బెడ్రూం కోసం ధర్నా
జగిత్యాల అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ పరిధిలో మొత్తం 3355 మంది అర్హులను గుర్తించగా వారికి
Read Moreఇయ్యాల బీజేపీలో చేరనున్న బోగ శ్రావణి
హైదరాబాద్, వెలుగు : జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి బుధవారం కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. నిజామాబాద్ ఎంపీ
Read Moreమాస్టర్ ప్లాన్ రద్దుపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి: జీవన్ రెడ్డి
జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే
Read Moreరేపు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ షెడ్యూల్
మంత్రి కేటీఆర్ రేపు(మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం మొహినికుంటలో కల్వకుంట్ల చక్రధర్ రావు &n
Read Moreబీర్లు అమ్మడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు
కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఓ యవకుడు ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబా
Read Moreసిరిసిల్ల, జగిత్యాలలో కుక్కల వీరవీహారం
చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు చరిష్మా(4). రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బొల్లె ఇసాక్, రూపా దంపతుల కూతరు. మూడు రోజుల
Read Moreక్లీనింగ్ పని ఇప్పిస్తానని మోసం
మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన దల్ల రవి ఏజెంట్ ద్వారా గత ఏడాది ఆగస్టు 29న ఒమన్ వెళ్లాడు. క్లీన
Read Moreరాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది: మంత్రి గంగుల
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి మార్గదర్శకుడని.. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి
Read Moreకరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి గంగుల
కరీంనగర్, కరీంనగర్ రూరల్/ కొత్తపల్లి, వెలుగు: తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండేవని, కానీ బీఆర్ఎస్అధికారంలోకి వచ్చాక కరెంట్ క
Read Moreస్కాములకు డబ్బులున్నాయ్ కానీ.. ప్రజలకు మాత్రం లేవట : బండి సంజయ్
ఢిల్లీలో దీక్ష పేరుతో సీఎం కేసీఆర్ మందు తాగిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల
Read Moreకొండగట్టు అంజన్న గుడిలో చోరీ.. ఆలయం మూసివేత
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ప్రధాన ఆలయంలోని రెండు విగ్రహాలు చోరి చేశారు. 2 కిలోల స్వామి మకరతోరణం, అర్థమ
Read Moreఏడున్నరేళ్లుగా ఎదురు చూపులే!
పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభించి ఏడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. దీంతో లబ్
Read More












