కరీంనగర్

నాసిరకం పైపులేసి నట్టేట ముంచిన్రు

ఎనిమిదేండ్లలో దాదాపు వందసార్లు పగుళ్లు  ఎమ్మెస్ పైపులకు బదులు జీఆర్పీ పైపులు వేయడంతోనే..   నాడు రూ.4 కోట్లకు కక్కుర్తి..నేడు రూ.144 కోట్ల

Read More

‘నారాయణపూర్​’ కింద యాసంగి కష్టమే

నారాయణపూర్ రిజర్వాయర్ కు అందని ఎల్లంపల్లి నీళ్లు నందిమేడారం పంప్ హౌస్ లోకి నీరు చేరి దెబ్బతిన్న మోటార్లు రిపేర్​కు టైం పట్టే అవకాశం  10 వేల ఎక

Read More

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్తు

కార్మిక సంఘాలకు కేంద్ర కార్మికశాఖ నుంచి పిలుపు కోల్​బెల్ట్/గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్త

Read More

ఆదానీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకే ధరల పెంపు: మంత్రి గంగుల

భారతదేశానికి మోడీ  ప్రధాని కావడం ప్రజల దురదృష్టమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదానీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే గ్యాస్ ధరలను

Read More

కొండగట్టు దొంగలను పట్టించిన పోలీసు జాగిలం

ఆప్యాయంగా కరచాలనం చేసిన ఎస్పీ జగిత్యాల జిల్లా: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో గత నెల 23న జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Read More

స్వరాష్ట్రంలోనూ ప్రాజెక్టు నిర్మాణాల్లోనూ నిర్లక్ష్యం : రేవంత్ రెడ్డి

స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులను స్వ

Read More

కేసీఆర్  ఫార్మ్ హౌస్లోనే శేషజీవితం గడపాలి

కొత్తకొండ వీరభద్రస్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో రేవంత్  ప్రత్యేక

Read More

ఇవాళ హుస్నాబాద్లో రేవంత్‌ పాదయాత్ర

హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నేడు హుస్నాబాద్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. . ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్ని ఏర

Read More

మంత్రి కేటీఆర్ ఇలాకాలో రైతుల పోరాటం

రాజన్న సిరిసిల్ల,వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో పది రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ కోసం

Read More

బీజేపీ ఆదాయం రూ.1,917 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోని 8 గుర్తింపు పొందిన జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.3,289 కోట్లు అని అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్(ఏడీసీ) వెల్లడించింది.

Read More

అధికార పార్టీ ఆర్భాటానికి పచ్చని చెట్లు బలి

అధికార పార్టీ ఆర్భాటానికి పచ్చని చెట్లు బలైయ్యాయి. కరీంనగర్ LMD కాలనీ మహాత్మా నగర్ లో మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం స్థానిక బీఆర్ఎస్ నేతలు పచ్చని

Read More

బీజేపీలో చేరిన భోగ శ్రావణి

జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ డా. శ్రావణి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రావణికి.. పార్టీ కండువా క

Read More

పాదయాత్రలో దారితప్పిన రేవంత్ రెడ్డి

కరీంనగర్: హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ తనుగుల ఇసుక రీచ్ ను పరిశీల

Read More