హైదరాబాద్
మధుయాష్కీ గౌడ్కు మాతృవియోగం.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సంతాపం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఇంట్లో విషాదం నెలకొంది. మధుయాష్కీ తల్లి అనసూయమ్మ సోమవారం ఉదయం కన్నుమూశారు
Read Moreప్రతి గింజకూ మద్దతు ధర.. వడ్ల కొనుగోలుకు 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినం: మంత్రి ఉత్తమ్
ఇప్పటి వరకు 2,69,999 టన్నుల ధాన్యం కొన్నం.. తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హైదరాబాద్, వెలుగు: ప్రతి గింజను కూడా
Read Moreసికింద్రాబాద్లో అన్న.. భువనగిరిలో తమ్ముడు
రెండు సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయంపై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి వెం
Read Moreటెస్లాపై స్టేట్ వర్సెస్ సెంటర్.. ఏప్రిల్ నెలాఖరులో ఇండియాకు వస్తున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్
తెలంగాణలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్ ఇప్పటికే ఇక్కడ ఉన్న అవకాశాలపై డిటైల్డ్ రిపోర్ట్ చేరవేత ప్రత్యేక ప్రోత్సా
Read More15 వేల ఎకరాల్లో పంట నష్టం.. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం
బాధిత రైతులు 15,246 మంది నేడో రేపో అకౌంట్ లోకి డబ్బులు ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 10 వేల ఎకరాల్లో పంట నష్టం హైదరాబాద్&zw
Read Moreధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం ఎందుకు? : కిషన్ రెడ్డి
రైతులకు కాంగ్రెస్ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?: కిషన్రెడ్డి రైతులెవరూ ఆత్మహత్మ చేసుకోవద్దని విజ్ఞప్తి &nb
Read Moreలాసెట్ దరఖాస్తుల గడువు పొడగింపు
తెలంగాణ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ ,పీజీ ఎల్సెట్ పరీక్షలకు దరఖాస్తుల గడువును పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం..ఏ
Read Moreరాయదుర్గంలో కారు బీభత్పం..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
హైదరాబాద్: మాదాపూర్ రాయదుర్గంలో కారుతో బీభత్సం సృష్టించాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మద్యం మత్తులో కారును డ్రైవ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులను ఢీక
Read Moreదానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: దానం నాగేందర్ అనర్హత పిటిషన్ సోమవారం (ఏప్రిల్ 15) హైకోర్టు విచారణ చేపట్టింది. పార్టీ మారిన దానం నాగేందర్ కు, శాసన సభా స్పీకర్, కార్యదర
Read Moreఎలన్ మస్క్ షాక్ : టెస్లాలో 10 శాతం మంది ఉద్యోగుల తీసివేత
ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న టెస్లా కంపెనీ 10 శాతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఖర్చు తగ్గింపు, ఉత్పాదకత పెంచడం
Read Moreఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ... సీఎం రేవంత్ రెడ్డి
నారాయణపేటలో జరుగుతున్న జనజాతర సభలో సీఎం రేవంత్ పంట రుణాల మాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ
Read Moreసంగారెడ్డిలో 500 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
సంగారెడ్డి జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ వ్యాపారం జరుగుతోంది. బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీగా రే
Read Moreకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడొద్దు.. కవిత తరఫు న్యాయవాదికి సూచించిన జడ్జి
ఇది మంచి పద్ధతి కాదు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు ఈ నెల 22న విచారిస్తామన్న న్యాయస్థానం న్యూ ఢిల్లీ: లిక్కర్ స్కాం క
Read More












