హైదరాబాద్
ఇరాన్..ఆ 17 మంది భారతీయులను విడుదల చేయాలి: జైశంకర్
బెంగళూరు: ఇరానియన్ మిలిటరీ అధీనంలో ఉన్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని విదేశాంగ మంత్రిజైశంకర్ ఇరాన్ ను కోరారు. ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకున్న పోర్చ
Read Moreఒంటరి వ్యక్తులే టార్గెట్..కోకాపేటలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు
హైదరాబాద్: కోకాపేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సర్వీస్ రోడ్డులో ఆటో కోసం వేచిఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని విచక్షణారహి
Read Moreఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్
హనుమకొండ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. డ్రైవర్ ఛార్జ్ మెమో ఎత్తేయడానికి లంచం డిమాండ్ చేసిన హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఏసీబీ
Read Moreవంశీని గెలిపిస్తే మరింత అభివృద్ధి: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
పెద్దపల్లి: పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థిగా వంశీ గెలిచి పార్లమెంట్లో కూర్చోవడం ఖాయమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. వంశీ ఆధ్వ
Read Moreఎల్లుండి వైన్ షాపులు బంద్
హైదరాబాద్ నగరంలో బుధవారం వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగతా జంటనగరాల్లో వైన్ షాపులు మూసివేయాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
Read Moreకాళేశ్వరం ఓఫెయిల్ ప్రాజెక్ట్ : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి: యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యం
Read Moreబొకేలు, శాలువాలతో సన్మానం వద్దు
చేనేత టవల్స్వాడి నేతన్నలను ఎంకరేజ్చేయండి మంత్రి పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్ హైదరాబాద్: చేనేత రంగాన్ని కాపాడాలని, క
Read Moreరావు సాబ్.. రావాల్సిందే! కీలక దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు
56 మందిని ప్రశ్నించిన పోలీసులు అందరి చూపు ప్రభాకర్ రావు వైపు లుక్ అవుట్ నోటీసులిచ్చినా రాలే కేంద్రం సాయంతో రప్పించే య
Read More50 వేల కోట్ల స్కాంపై సీబీఐకి ఫిర్యాదు
కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టండి సీఎం రేవంత్ ఎందుకు సైలెంట్గా ఉన్నరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్: కాళ
Read Moreమద్యం మత్తులో ఏఆర్ కానిస్టేబుల్ హల్చల్
కారులో వెళ్తున్న వారిపై దాడి మహిళలపై దురుసుగా ప్రవర్తన నిజామాబాద్: పోలీస్ కమిషనరేట్ సాక్షిగా ఖాకీలు వీరంగం చేసారు. జిల్లా కేంద్రంలో
Read Moreబడి ముందు విద్యార్థులు పడిగాపులు
కాగజ్నగర్: చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని స్కూల్ గేట్కు ఓ కాంట్రాక్టర్ తాళం వేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం పెట్ర
Read Moreధాన్యం కొనుగోలు ఇంత నిజాయితీగా ఎప్పుడూ జరగలేదు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ ఎస్ నేతల ఆరోపణలు అర్థ రహతమన్నారు సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సంవత
Read Moreశంషాబాద్లో రెండు ఏటీఎంలలో రూ.19లక్షలు చోరీ
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దొంగలు రెచ్చిపోయారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్లోని రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో చోరీ
Read More












