ఆంధ్రప్రదేశ్
ఏపీ మంత్రుల ప్రమాణా స్వీకారానికి రోజా డుమ్మా!
హైదరాబాద్, వెలుగు: ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో ముగ్గురు నలుగురు వైఎస్సార్సీపీ కీలక ఎమ్మెల్యేలు కనిపించలేదు. అందులో రోజా ఒకరు. శుక్రవారం సాయంత్
Read Moreఏపీ కొత్త మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు
ఏపీ కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. రాష్ట్ర నూతన హోంమంత్రిగా మేకతోటి సుచరిత నియమితులయ్యారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసే 25 మందితో కూడిన నూతన క్యా
Read Moreజగన్ కేబినెట్లో 25 మంది మంత్రులుగా ప్రమాణం..
ఏపీ కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. 25 మంది అభ్యర్థులతో గవర్నర్ నరసింహన్ ఇవాళ ప్రమాణం చేయించారు. మొదటగా ధర్మాన కృష్ణదాస్ ప్రమాణ స్వీకారం చేశారు.
Read Moreప్రొటెం స్పీకర్గా శంబంగి ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా శంబంగి చిన అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అప్పలనాయుడు చేత కాన్ఫరెన్స్
Read Moreమూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం జగన్
సీఎం హోదాలో మొదటి సారిగా సెక్రటేరియట్ లోకి ప్రవేశించిన YS జగన్మోహన్రెడ్డి..మూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశావర్కర్ల జీతాలను రూ. మూడు వేల
Read Moreమొదటి సారిగా సెక్రటేరియట్ కి సీఎం జగన్
సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టారు. తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలోకి ఆయన శనివారం ఉద
Read More‘ప్రజావేదిక‘ కోసం జగన్, చంద్రబాబు వ్యూహాలు
విపక్షం ఒకటి తలిస్తే.. అధికార పక్షం మరొకటి తలచింది… తన కార్యక్రమాల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరితే, అటు తిరిగి.. ఇటుతిరిగి అసలు
Read Moreరేపే జగన్ మంత్రివర్గం ప్రమాణం : 25 మందితో జంబో కేబినెట్
*ఏపీ మంత్రి వర్గ ఏర్పాటులో సీఎం జగన్ వ్యూహం *సామాజిక వర్గ సమీకరణలకు అధిక ప్రాధాన్యం *ఐదుగురు ఉపముఖ్యమంత్రులు *50 శాతం మంత్రులు ఎస్సీ, ఎస్టీ
Read Moreజగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్న మంత్రులు వీళ్లే
ఆంధ్రప్రదేశ్ లో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం కొలువుదీరబోతోంది. మొత్తం 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయబోతున్నారు వైఎస్ జగన్. 8 మంది బీ
Read Moreగవర్నర్కు మంత్రుల జాబితా అందించిన CM జగన్
విజయవాడలో గవర్నర్ నరసింహన్ ను కలిశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఏపీలో మంత్రివర్గ సభ్యుల ప్రమాణంపై చర్చించారు. మంత్రివర్గ జాబితాను గవర్నర్
Read MoreAP అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి దక్కనుందో అన్న సస్పెన్స్ దాదాపు వీడిపోయింది. ముగ్గురు, నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరిగా తమ్మినేని సీతార
Read Moreప్రత్యేకహోదా గురించి ఎవరు మాట్లాడినా దండగే: కన్నా
ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఇకపై ఎవరు మాట్లాడిన ప్రయోజనం ఉండదన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. హోదా ముగిసిన అధ్యయనం అని అన్నారు. ఏపీ
Read Moreఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా జీవీడి కృష్ణమోహన్
జీవీడీ కృష్ణ మోహన్ ను సలహాదారు(కమ్యునికేషన్స్)గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీడి గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ వాణి వినిపించడం
Read More












