ఆంధ్రప్రదేశ్

ఆర్ధిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నేడు ఆర్థిక, రెవెన్యూ శాఖల అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఆదాయ వనరులు సమకూర్చే శాఖలపై సమీక్ష జరిపారు. సుమార

Read More

ఏపీ నూతన డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు

అమరావతి: ఏపీ డీజీపీ గా  గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీస్ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగత

Read More

2 లారీలను ఢీకొట్టిన RTC బస్సు

కర్నూలు జిల్లా డోన్ సమీపంలో జాతీయ రహదారిపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన గరుడ బస్సు… రెండు లారీలను ఢీ కొట్టింది. దీంతో 9 మందికి

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పుతేవాలి: జగన్

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పు తేవాలన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మధ్యాహ్న భోజన పథకం. అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖల ఉన్

Read More

ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన 13 మంది శ్రీనివాసులు..

ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటది. అపుడు మల్లీశ్వరీ సినిమాలో క్లైమాక్స్ సీన్ గుర్తుకొస్తది. రైల్వే స్టేషన్లో హీరోయిన్  ప్రసాద్ అని పి

Read More

మాజీ సీఎం అధికార నివాసాన్ని కొత్త సర్కార్ కూల్చేస్తుందా?

మాజీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసాన్ని కొత్తగా ప్రభుత్వం కూల్చేస్తుందా? తాము అధికారంలోకి రాగానే ఆ భవనాన్ని కూల్చేస్తామన్న వైఎస్సార్సీపీ అన్నంత పని చే

Read More

అన్న క్యాంటీన్లు కాదు…రాజన్న క్యాంటీన్లు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… టీడీపీ హయాంలో ప్రారంభించిన పథకాల పేర్లన్నీ మారబోతున్నాయి. ఇప్పటి వరకు అన్న పేరుతో ఉన్న క్యాంటీన్లను ఇక

Read More

బాబు సన్నిహితులకు…జగన్ ఝలక్

ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేసిన మొదటి రోజునే జగన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. పాలనలో త‌న‌ మార్కు చూపించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అధికార యంత్రాంగం

Read More

ఇంటి నుంచి సీఎం జగన్ పాలన.. ఎందుకంటే?

సెక్రటేరియట్ కు వచ్చి ఇవాళ (శుక్రవారం) బాధ్యతలు స్వీకరించాలనుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి నిముషంలో వాయిదా వేసుకున్నారు. తన ఇంటి నుంచే న

Read More

ఇక NTR భరోసా కాదు..YSR పెన్షన్

టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరును మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసాను ‘వైఎస్సార్ పెన్షన్‌ కానుక’గా పేరు మార్చేసింద

Read More

పనులు ఆపండి : అన్ని శాఖలకు ఏపీ సీఎస్ ఆదేశం

అమరావతి-, వెలుగు: ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన ఇంజనీరింగ్ పనులను ఆపాలని అన్ని శాఖలకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. పనుల్లో నిధులు వ్యయం, బ

Read More

నవరత్నాలు డోర్ డెలివరీ చేస్తా : సీఎం జగన్

ఆగస్టు 15లోపు గ్రామాల్లో 4 లక్షల ఉద్యోగాలు   లంచం అడిగితే నాకే కాల్ చేయండి: వైఎస్‌‌ జగన్‌‌ అమరావతి, వెలుగు:  ‘అవినీతి లేని పాలన అందిస్తా, ఆరు నెలల టైమ

Read More

AP ను తాక‌నున్న రుతుప‌వ‌నాలు…

మండే వేసవి నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం కలగనుంది.  జూన్ మొద‌టి వారంలో  రాష్ట్రాన్ని చిరుజల్లులు పలకరించనున్నాయని  రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీ

Read More