ఆంధ్రప్రదేశ్

విజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్

అమరావతి : రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రమాణ కార్యక్రమానికి  హాజరయ్యేందుకు రాజధాని అమరావతి చేరుకున్నారు గవర్నర్ నరసింహన్. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో క

Read More

పవన్‌తో రాజోలు ఎమ్మెల్యే భేటీ

జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున రాజోలు నుంచి అసెంబ్లీకి ఎన్నిక‌యిన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ .. ఇవాళ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను తొలిసారి కలిశారు. ఈ ఉ

Read More

నేను వంద శాతం హిందువునే : వై.వి.సుబ్బారెడ్డి

తాను వందశాతం హిందువునని, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తమ ఇష్ట దైవమని మాజీ ఎంపీ, టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఖరారైన వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. సీఎం

Read More

ఏపీలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు వీరే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో వైఎస్ జగన్ కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తున్నారు. అన్ని సామాజిక వ

Read More

శాడిస్ట్ మహిళ : చిన్నపిల్లాడితో చెదలు మందు తాగించింది

విశాఖపట్నం నగరంలో దారుణం జరింగింది. ఓ శాడిస్ట్ మహిళ మూడేళ్ల చిన్నారికి చెదలు మందు తాగించడంతో.. హాస్పిటల్ పాలయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయి

Read More

జగన్ క్యాబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గం రేపు(శనివారం) కొలువుదీరనుంది. 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెల

Read More

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 70,918 టికెట్లను విడుదల చేసి

Read More

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అయిదుగురు చనిపోగా.. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇవాల(శుక్రవారం) ఉదయం జరిగి

Read More

ఈనెల 8న కొలువుదీరనున్న ఏపీ మంత్రివర్గం

ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరనుంది. ప్రమాణస్వీకారానికి గాను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు… గురువారం అమరావతి సచి

Read More

నా కాన్వాయ్ తో ప్రజలకి ఇబ్బంది కలగకూడదు: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విమ

Read More

ట్రాక్టర్ నడుపుతుండగా గుండెపోటు.. డ్రైవర్ మృతి

కృష్ణా జిల్లాలో హృదయ విదారకర ఘటన జరిగింది. గ్రామస్తుల దాహం తీర్చే ఆ డ్రైవర్ విధి నిర్వహణ లొనే ప్రాణాలు విడిచాడు..ఈ విషాదకరమైన సంఘటన బందరు మండలంలోని గు

Read More

వ్యవసాయ మిషన్ కు CM జగన్ ఆదేశం

తాడేపల్లి : వ్యవసాయ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అధికారులకు చూపించి సమీక్ష చేశారు జగన్. వ్యవసాయరంగంలో సంస్కరణల క

Read More

ఉప రాష్ట్రపతి సిఫార్సు లెటర్ ఫోర్జరీ

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సిఫార్సు లేఖను ఫోర్జరీ చేశాడు తిరుమల శ్రీవారి భక్తుడు. శ్రీవారి దర్శనం చేసుకునేందుకే.. ఇంటర్నెట్ ద్వారా లెటర్ ఫ్యాడ్ ను ఫో

Read More