ఆంధ్రప్రదేశ్
రైల్వే ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం
అనంతపురం జిల్లా: రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అతడి ముఠా చెన్నైలో జ
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 104 మంది మృతి
ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి ఇవాళ 18 వేల 767 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత కొద్ది రో
Read Moreనెల్లూరు అధికారుల సంరక్షణలో ఆనందయ్య
నెల్లూరు జిల్లా: ఆనందయ్య కరోనా మందు పంపిణీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఆనందయ్య ఔషధంపై ప్రభుత్వం తీరు వ్యతిరేకంగ
Read Moreఏపీలో బ్లాక్ ఫంగస్ తో ఒకరి మృతి
అమరావతి: బ్లాక్ ఫంగస్ తో కృష్ణా జిల్లా నున్నలో చింతా వెంకటేశ్వరరావు (64) అనే వృద్ధుడు కన్నుమూశాడు. చికిత్స చేయించేందుకు ప్రయత్నించిన బంధువులకు బ్లాక్
Read Moreఆనందయ్య మందుపై ఉత్కంఠ.. రేపు ఐసీఎంఆర్ బృందం పరిశీలన
మందుపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు:ఆనందయ్య ఐసీఎంఆర్ నివేదిక వచ్చాక ప్రభుత్వ సూచన మేరకు పంపిణీ: ఆనందయ్య అనవసర ఆరోపణలొద్దు.. మెడికల్ మాఫియాకు లొ
Read Moreఏపీ తెలంగాణ బార్డర్లో భారీగా నిలిచిన వాహనాలు
తెలంగాణ,ఆంధ్ర సరిహద్దులో పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. పాసులున్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా
Read Moreఏపీలో కొత్తగా 19,981 కరోనా కేసులు..118 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,981 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద
Read Moreమొదట ఆంధ్రప్రదేశ్ లోనే సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లు
సెకండ్ వేవ్ లో కరోనా సోకిన బాధితులు ఎక్కువగా ఆక్సిజన్ కొరతతో చనిపోతున్నారు. ఇప్పటికే కరోనా బాధితులను అన్నివిధాలకు సేవలందిస్తున్న సోనూసూద్..దీనిపై తీవ్
Read Moreవారంలో పూర్తి క్లారిటీ: ఆనందయ్య కరోనా మందుపై ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్
మందు తయారీ విధానంలో శాస్త్రీయత పరిశీలిస్తాం అధ్యయనం తర్వాత నివేదికకు వారం రోజులు-ఆయుష్ కమిషనర్ రాములు నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా
Read Moreఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణి నిలిపివేత
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నాడు. దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారిం
Read Moreఏపీలో కరోనాతో ఒక్కరోజే 104 మంది మృతి
కొనసాగుతున్న కరోనా స్వైర విహారం ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి గడచిన 24 గంటల్లో 20 వేల 811 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా
Read Moreఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్
కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని.. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టొద్దని ఎంపీకి ఆదేశం 24 గంటలు ముందు నోటీసు ఇచ్చి న్యాయవాదుల సమక్షంలోనే
Read Moreఏపీలో MPTC, ZPTC ఎన్నికల రద్దు చేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ లో MPTC, ZPTC ఎన్నికలపై ఇవాళ(శుక్రవారం) హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. కొత్త న
Read More












