ఆంధ్రప్రదేశ్

ఏపీలో 4ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం

అమరావతి: ఏపీలో నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదం తెలిపారు. ఖాళీ అయిన నాలుగు స్థానాలను గవర్నర్ కోటాలో ఎమ్మె

Read More

కిలాడీ: ప్రేమ..పెళ్లి పేరుతో యువకులకు టోపీ

మూడో పెళ్లి తర్వాత బయటపడ్డ కిలాడీ భాగోతం మూడో పెళ్లి కొడుకు దగ్గర 6 లక్షలు నొక్కేసి పరారీ కిలాడీ లేడి సుహాసిని కోసం గాలిస్తున్న పోలీసులు చ

Read More

జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

జమ్మూలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దేశ వ్యాప్తంగా శ్రీవారి

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 6,770 కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 58 మంది మృతి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గ

Read More

తెలంగాణకు రావాలంటే ఈ-పాస్ ఉండాల్సిందే.. 

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ ఈపాస్ లేక వెనుదిరుగుతున్న వాహనాలు హైదరాబాద్: ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు తెలంగాణలోకి రావాలంటే

Read More

కోవిడ్ వార్డ్ బాత్రూంలో సూసైడ్ చేసుకున్న నర్స్

బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న ఓ నర్స్ కోవిడ్ వార్డులోని బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో జరిగింది. నెల్లూరుకు చె

Read More

ఏపీలో కొత్తగా 6,952 కేసులు.. 58 మంది మృతి

అమరావతి : 24 గంటల్లో ఏపీలో 1,08,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా .. 6,952 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని తెలిపింది ఏపీ వైద

Read More

కరోనా సోకిన గర్భిణీకి ఆపరేషన్..బిడ్డకు నెగిటివ్

వైజాగ్: కేజీహెచ్‌ లో డాక్టర్లు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కోవిడ్‌తో తొమ్మిది నెలల గర్భిణీ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

Read More

కృష్ణా బోర్డు ఛైర్మన్ గా ఎంపీ సింగ్ నియామకం

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌గా ఎంపీ సింగ్‌ ను  నియమిస్తూ కేంద్ జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంత

Read More

తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 

ఘన స్వాగతం పలికిన టీటీడీ తిరుపతి: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన

Read More

తిరుమలలో గది కావాలంటే.. బుకింగ్ ఈజీ

ఆరు చోట్ల గదుల బుకింగ్ కేంద్రాలు పేర్లు నమోదు చేసుకుంటే ఫోన్లకు మెసేజ్ ఫోన్ కు మెసేజ్ వచ్చిన వెంటనే డబ్బు చెల్లిస్తే గది కేటాయింపు ఈనెల 12 ను

Read More

మంగళగిరి టోల్ గేట్ లో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు: మంగళగిరి మండలం కాజా టోల్ గేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టోల్‌ చెల్లించేందుకు ఆగిన ఓ లారీ హఠాత్తుగా మంటలంటుకుని  ఆహుతి అయి

Read More

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న(మంగళవారం) తగ్గినట్టు కనిపించిన కరోనా కేసులు ఇవాళ(బుధవారం) మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,766 కేసులు నిర్

Read More