ఆంధ్రప్రదేశ్
మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ
కృష్ణపట్నం: శుక్రవారం నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు న&zwnj
Read Moreఆనందయ్య మందు తీసుకోవడం వల్లే కరోనా సోకలేదు
తిరుపతి: కరోనా నివారణకు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన మందు తీసుకున్న వారిపై ఆయుర్వేద వైద్య బృందం విచారణ పూర్తి చేసి
Read Moreఆనందయ్యపై ప్రైవేట్ కంపెనీల ఒత్తిడి
కరోనా కట్టడికి ఆనందయ్య తయారు చేసిన మందు పంపిణీపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మందు ఫార్ములా చెప్పాలంటూ ప్రైవేట్ కంపెనీలు ఆయనపై ఒత్తిడి త
Read Moreలక్ష్యాన్ని ఎంచుకుంటే సాధించేవరకు రాజీపడేవారు కాదు
ఒక యుగ పురుషుడు జన్మించిన రోజన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన ఆయన..ఎన్టీఆర్ తెలుగువారి
Read Moreఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి
ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు బాలకృష్ణ.
Read Moreప్రతి ఆస్పత్రిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీకి కేటాయించాలి
బ్లాక్ ఫంగస్ కు వైద్యం నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్య ఏపీ మంత్రుల కమిటీ ఆదేశం అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఆస్పత్రిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీ
Read Moreఏపీలో ఇవాళ కూడా 104 మరణాలు
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి ఇవాళ 16 వేల 167 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. ప్రతిరోజు వందకు ప
Read Moreహనుమంతుడి జన్మస్థానంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ
తితిదే కమిటీకి ప్రామాణికత లేదు వారి వాదనలు గందరగోళంలోకి నెట్టేలా ఉన్నాయి: గోవిందానంద తిరుపతి: హనుమంతుడి జన్మస్థానంపై తిరుపతి సంస్కృత వ
Read Moreఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. జూన్ 7 నుంచి పరీక్షలు జరపున్నట్లు ఇది వరకు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మేలో కరో
Read Moreఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ
అమరావతి: కరోనాకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆనందయ్య మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య ర
Read Moreఆనందయ్య మందుపై తొలి దశ ట్రయల్స్ పూర్తి
అమరావతి: కృష్ణపట్నం ఆనందయ్య మందుపై మొదటి దశ ట్రయల్స్ పూర్తయినట్లు సమాచారం. సిసిఆర్ఏఎస్ ఆదేశాల మేరకు తిరుపతి, విజయవాడ ఆయుర్వేద వైద్యు
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 99 మరణాలు
చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి ఇవాళ 18 వేల 285 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 9
Read Moreజగన్ బెయిల్ పిటిషన్ కేసు విచారణ వాయిదా
అమరావతి: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస
Read More












