ఆంధ్రప్రదేశ్

కడప నగరంలో సినీనటి సమంత సందడి

వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో సినీనటి సమంత సందడి చేశారు. ఆదివారం కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత

Read More

వైసీపీ అరాచకాలు అడ్డుకోవడంలో పోలీసులు విఫలం

ఏపీ డీజీపీకి లేఖ రాశారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోవా

Read More

విజయనగరం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఒమిక్రాన్.అనేక దేశాల్లో ఇప్పటికే ఈ వైరస్ వ్యాపించింది. దీంతో ఇప్పుడు భారత్ లో కూడా ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది.

Read More

మంగళగిరిలో పవన్ కళ్యాణ్ దీక్ష

ఏపీలో దీక్షకు దిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ సంఘీభావ దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్

Read More

టీటీడీ  పాలక మండలి కీలక నిర్ణయాలు

టీటీడీ  పాలక మండలి  సమావేశంలో  కీలక నిర్ణయాలు  తీసుకున్నారు. అన్నమయ్య  మార్గాన్ని అభివృద్ధి  చేయాలని  నిర్ణయించామన్

Read More

మూడో ఘాట్‌రోడ్‌ నిర్మాణానికి TTD పాలకమండలి ఆమోదం

కొత్త ఏడాదిలో భక్తుల సౌకర్యం కోసం  దర్శన టికెట్ల సంఖ్యను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత దర్శన

Read More

చెడ్డీ గ్యాంగ్ ఫొటోలను విడుదల చేసిన ఏపీ పోలీసులు

విజయవాడ :  నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్‌ కమిషన

Read More

హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయిన జవాన్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఏపీ జవాన్ లాన్స్ నాయక్ కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. చాపర్ క్రాష్

Read More

కృష్ణా నదిలో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులు చని

Read More

తిరుమల శ్రీవారికి  అజ్ఞాత భక్తుడు భారీ విరాళం

తిరుమ‌ల శ్రీ‌వారికి ఇవాళ(శుక్రవారం) ఉద‌యం ఓ అజ్ఞాత‌ భ‌క్తుడు భారీ కానుకలు స‌మ‌ర్పించుకున్నారు. ఆ భ‌క్తుడు చెన్

Read More

హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు జవాన్ మృతి

హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందారు.  చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ.. లాన్స్ నాయ

Read More

చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందార్లపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా, గ్రామాల్లోని రోడ్లపై దర్జాగా తిరుగు

Read More

తిరుమల కొండచరియలపై నిపుణుల బృందం పరిశీలన

తిరుమల ఘాట్ రోడ్డులోని కొండచరియలను పరిశీలించింది కేరళ నిపుణుల బృందం. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని ఆ

Read More