ఆంధ్రప్రదేశ్
ఏపీలో కొత్తగా 280 కరోనా కేసులు..ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గత పాతిక రోజులుగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా కేసులు తక్కువగానే
Read Moreసినిమా బాగుంటే చూస్తారు..లేకపోతే మరో అజ్ఞాతవాసి
ఏపీలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను అడ్డుకున్నారు పవన్ అభిమానులు. కృష్ణా జిల్లా గుడివాడలో ఓ థియేటర ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులను పవన్ అభిమ
Read Moreకడప నుంచి ఇండిగో విమాన సర్వీసులు
అమరావతి: ఇండిగో విమాన సంస్థ ఏపీ ప్రజలకు తీపి కబురు అందించింది. కడప నుంచి ఐదు నగరాలకు తమ సంస్థ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల
Read Moreఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన పాలకమ
Read Moreజగన్ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోంది
రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వే
Read MoreAPPSC చైర్మన్గా గౌతమ్ సవాంగ్
నిన్నటిదాకా నేరస్థులను కట్టడి చేసే పోలీసు ఉద్యోగంలో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇవా
Read Moreశ్రీశైల క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. రోజుకో వాహ
Read Moreగంజాయి గ్యాంగ్ లో 9మంది కాలేజీ స్టూడెంట్స్
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు సిటీలో గంజాయి కలిగి ఉన్న 10మంది విద్యార్థులను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుప్రజ తెలిపారు
Read Moreఏపీ పీఆర్సీ జీవోలపై హైకోర్టు ఆగ్రహం
అసుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్టు తోపాటు కౌంటర్ దాఖలు చేయాలి సీఆర్సీకి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వున్నింటిని పిటిషనర్ కు ఇవ్వాలని ఆదేశం అమరావతి
Read Moreముగిసిన మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు
నెల్లూరు జిల్లా: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రి
Read Moreనేటి నుంచి కొత్త జిల్లాల అభ్యంతరాలపై సమీక్షలు
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు సాగిస్తోంది ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి అభ్యంతరాలు, సూచనలపై సమీక్షలు చేయనున్నారు అధికారులు.అన్ని జ
Read Moreహాస్టల్లో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వ విద్యాలయం అక్కమహాదేవి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్నం భోజనం తిన్న 30 మంది విద్యార్థినులు
Read Moreశ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్లో సాంకేతికలోపం
టీటీడీ వెబ్సైట్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ ద
Read More












