ఆంధ్రప్రదేశ్
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా వందలోపే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 10వేల 914 క
Read Moreవచ్చే ఎన్నికల్లో 50 మందికి ఎమ్మెల్యే టికెట్లు డౌటే!
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో వైసీఎల్పీ సమావేశం నిర్వహించారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో.. 2024 ఎన్నికలే లక్ష్యంగ
Read Moreచంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలకు దిగారు. పవన్ కమెడియన్ లాంటోడని.. ఆయనకు, నాగబాబుకు తమ గురించి మాట్లాడ
Read Moreవెల్లంపల్లి వెల్లుల్లి.. వైసీపీ నేతలపై పవన్ సెటైర్లు
రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిలో జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ ..అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో
Read Moreపార్టీని నడిపేందుకు సైద్ధాంతిక బలం కావాలి
వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా అమరావతిలోని ఇప్పట గ్రామంలో
Read Moreజన సైనికుల సేవా కార్యక్రమాలు అపూర్వం
అమరావతి: కరోనా మహమ్మారి ప్రబలి ప్రజలు భయం భయంతో ఉన్న సమయంలో జనసేన సైనికులు రంగంలోకి దిగి మేమున్నామంటూ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం అభ
Read Moreఏపీ మంత్రి మేకపాటి శాఖలపై జగన్ కీలక నిర్ణయం
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వమించిన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, పరిశ్రమల
Read Moreవైసీపీకి సహకరించిన వాళ్లను పట్టించుకోవడం లేదు
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతోందని, గత ఎన్నికల సమయంలో వైసీపీ విజయానికి సహకరించినవాళ్
Read Moreచెవిలో పువ్వు, నోటిలో వేలితో మౌనదీక్ష
చెవిలో పువ్వు, నోటిలో వేలితో మౌనదీక్ష నిరుద్యోగుల కోసం వినూత్న నిరసన అనంతపురం: నిరుద్యోగుల సమస్యలను నెరవేర్చాలంటూ ఏపీలో వినూత్న నిరస
Read Moreఈ నెల 13 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 13 నుంచి ప్రారంభమై ఐదు రోజులపాటు జరుగనున్నట్లు టీటీడీ తెలిపింది. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8
Read Moreఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 50లోపే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం..
Read Moreఏపీ వార్షిక బడ్జెట్ 2 లక్షల 56వేల కోట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రె
Read Moreఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022 - 23 వార్షిక బడ్జెట్ ను ప్ర
Read More












