ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ నుంచి నిలిచిపోనున్న అన్నదాత మాసపత్రిక

5 దశాబ్దాలకుపైగా రైతులకు వ్యవసాయ సమాచారం అందించిన అన్నదాత మాసపత్రిక నిలిచిపోనుంది. డిసెంబర్ నుంచి పత్రిక ప్రచురణ నిలిపివేస్తున్నట్లు అన్నదాత

Read More

జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

వాహనాల రిజిస్ట్రేషన్ స్కాం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి రూ.22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్రభాకర్ రెడ

Read More

సిగరెట్తో ట్రైన్ తగలబెట్టిండు

తిరుమల ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి తిరుపతి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోచ్ నెంబర్ 6లో గుర్తు తెలియని వ్యక్తి సి

Read More

అలీ కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

ప్రముఖ నటుడు, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారులు అలీ కుమార్తె వివాహ రెసెప్షన్ మంగళవారం గుంటూరులో జరిగింది.. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి

Read More

వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ నాగ

Read More

ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Read More

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ 

పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు  యత్నించిన ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ దందాప

Read More

ఫొటోలు తీస్తున్న వ్యక్తిని తరిమేసిన ఏనుగు

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగు హల్ చల్ చేసింది. జాతీయ రహదారిపై ఒంటరిగా వెళ్తున్న ఏనుగును ఫొటోలు తీసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో

Read More

వైసీపీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను కూలుస్తాం: పవన్ కళ్యాణ్

2024 ఎన్నికల్లో గెలిచాకా..వైసీపీ నేతల ఇళ్లను చట్టప్రకారం కూలుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మాది రౌడీ సేన కాదని..విప్లవ సేన అని చెప్పా

Read More

ప్రమాణ స్వీకారోత్సవానికి పొన్నాలను ఆహ్వానించిన రుద్రరాజు 

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన గిడుగు రుద్రరాజు డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే  తన ప్రమాణం స్వీకారానికి హాజరుకావాలని

Read More

భారత రాజ్యాంగం ఎంతో గొప్పది: సీఎం జగన్

దేశాన్ని ఒకేతాటిపై న‌డిపించేది రాజ్యాంగమే అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్  రెడ్డి అన్నారు.  రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అం

Read More

పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం విజయవంతం

ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్  ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ద్వారా 9 ఉప

Read More

ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 573 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ

Read More