ఆంధ్రప్రదేశ్

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటలు, సర్వదర్శనానికి

Read More

తెలంగాణ ఎన్నికల బరిలో మస్తు పార్టీలు

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ మొన్నటి ఖమ్మం చంద్రబాబు సభతో టీడీపీ హఠాత్తుగా యాక్టివ్ గా మా

Read More

పే స్కేల్ అమలు చేయాలని తిరుమల కొండపై వీఆర్​ఏ నిరసన

పే స్కేల్ అమలు చేయాలని తిరుమల కొండపై వీఆర్​ఏ నిరసన నర్సింహులపేట, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 23వేల మందికి వెంటనే పే స్కే

Read More

తిరుపతిలో మాస్క్ ​మస్ట్

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో మాస్క్​ను తప్పనిసరి చేసింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, న్యూఇయర్​సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే

Read More

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జనవరి 1 నుంచి 20 వరకు వివిధ స్టేషన్ల మధ్య 94 ప్రత

Read More

రేపు ప్రధానితో సీఎం జగన్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి వైఎస్&z

Read More

తిరుపతిలో మాస్క్ తప్పనిసరి : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. కొత్త ఏడాది సందర్భంగా భ

Read More

ఏపీలో మొదలైన సంక్రాంతి సందడి

ఏపీలోని పలు జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇళ్ల ముందు మహిళలు రంగవల్లులతో సందడి చేస్తుంటే పందెం రాయుళ్లు పుంజులను కోడి పందేలా కోసం సిద్ధం చేస్తున

Read More

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. జనవరి 2 న వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమంజనం  నిర్వహించింది. ఏడాదిలో నాలుగు స

Read More

ఫాంహౌస్ కేసు సీబీఐకి..ఏం జరగబోతోందంటే?:లక్ష్మీనారాయణ

ఫాంహౌస్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సీబీఐకు అప్పగిస్తూ  హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  ఈనేపథ్యంలో

Read More

శ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది.  భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం  పలు అభివృద్ధి కార్య

Read More

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ముర్మకు అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర

Read More

శ్రీశైలం మల్లన్న సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆమె శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 12 గంటలకు శ్రీశై

Read More