ఆంధ్రప్రదేశ్

తెలంగాణ బోట్లు సంగమేశ్వరానికి రావద్దు

కృష్ణా నదిలో సరిహద్దుల పంచాయితీ  బోటు గుంజుకుపోయిన సీమ నిర్వాహకులు సోమశిల(నాగర్​కర్నూల్), వెలుగు : కృష్ణా నదిలో హద్దుల పంచాయితీ తెలంగాణ, రాయల

Read More

పోలవరం కట్టుడు కేసీఆర్​కే సాధ్యం : మంత్రి మల్లారెడ్డి

తిరుపతి : ఏపీలో గోదావరిపై కడుతున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం సీఎం కేసీఆర్​కే సాధ్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీఆర్​ఎస్ పార్టీతోనే ఆంధ్రప్రదే

Read More

ఆంధ్రాలో బీఆర్​ఎస్.. తెలంగాణ భవన్​లో పురుడు..  

దేశంలోనే తొలి రాష్ట్ర శాఖ ఏపీలో ఏర్పాటు తోట చంద్రశేఖర్​ను అధ్యక్షుడిగా ప్రకటించిన కేసీఆర్​ అట్టహాసంగా ఆంధ్రా లీడర్ల జాయినింగ్​ ప్రోగ్రామ్..  ద

Read More

ఏపీ నుంచి సిట్టింగ్​లు రెడీగా ఉన్నరు : సీఎం కేసీఆర్

బీఆర్​ఎస్​లో చేరుతమని వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నయ్: కేసీఆర్​ సంక్రాంతి తర్వాత ఊహించని స్థాయిలో చేరికలు​ నా ఆఫీసు కంటే ఏపీ బీఆర్​ఎస్ ఆఫీస్​ బిజీ అయి

Read More

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను తెలంగాణ  సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని ఆయనకు సూచించారు. &

Read More

కేసీఆర్ చెప్పిన అమెరికా, చైనా కథ ఏమిటంటే..?

సీఎం కేసీఆర్ ప్రసంగంలో భాగంగా అమెరికా, చైనాల వ్యవసాయ రంగం గురించి తనదైన శైలిలో వివరించారు. ఆ రెండు దేశాలను మించిన స్థాయిలో సాగు యోగ్యమైన భూమి భారత్ లో

Read More

బీఆర్ఎస్లో చేరిన ఏపీ నేతలు

ఏపీకి చెందిన పలువురు నేతలు ఇవాళ బీఆర్ఎస్లో  చేరారు. మాజీ మంత్రి  రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్  తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింత పార్

Read More

పవన్ పాలిటిక్స్ కు పనికిరాడు..బాబుకు పబ్లిసిటీ పిచ్చి : రోజా

ప్రజల ప్రాణాలతో టీడీపీ అధినేత చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర ఆయన డైటింగ్లో భాగమేనని విమర్శించారు. డ

Read More

పోలవరం కట్టే సత్తా సీఎం కేసీఆర్కే ఉంది : మల్లారెడ్డి

పోలవరం  కట్టే సత్తా సీఎం కేసీఆర్ కే  ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని మల్లారెడ్డి దర్శించుకున్నార

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం : నిందితుల రిమాండ్ 7 వరకు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లి  జ్యుడీషియల్‌ రిమాండ్ గడువు నేటితో

Read More

కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ బోట్ల నిర్వాహకుల మధ్య గొడవ

నాగర్ కర్నూల్ జిల్లా:  కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం పరిధిలోని కృష్ణా నదిలో రెండు రాష్ట్రాల బోటు నిర్వాహకుల మధ్య వివాదం ఏర్పడింది. సంగమేశ్వర ఆలయ

Read More

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి, భూదేవి

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఏకంగా 53,101 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,843 మంది స్వామికి తలనీలాలు సమర్పించారు. న

Read More