ఆంధ్రప్రదేశ్
పొత్తుల ఆలోచనైతే మాకు లేదు.. ఏపీ ప్రయోజనాలే ముఖ్యం: సజ్జల
కేసీఆర్ మద్దతు అడిగితే జగన్ నిర్ణయం తీసుకుంటరు హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరితే తమ నాయకు
Read Moreఏపీ, తమిళనాడులో వర్ష బీభత్సం
ఏపీపై మాండౌస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాయలసీమ అంతటా జోరు వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో చిత్తూరు, తి
Read Moreతెలుగులో యోగానంద క్రియా యోగ పాఠాలు
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాలు (వైఎస్ఎస్ క్రియా యోగ) తెలుగులో విడుదలయ్యాయి. ఈ తెలుగు అనువాదాల
Read Moreవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. తమ ఖాతాలో క్రిప్టో కమ్యూనిటీకి సంబంధించిన పోస్టులు పెట్టారు. అంతేకాదు ఆ పార్
Read Moreవిశాఖ నుంచే మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా : జేడీ లక్ష్మీనారాయణ
2024 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రజలు
Read Moreతుఫాన్ ఎఫెక్ట్తో ఇయ్యాల తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాన్ చెన్నైకి ఆగ్నేయంగా 260 కి.మీ, తూర్పు-ఈశాన్య దిశగా 180 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ
Read Moreఏపీ, తెలంగాణ సీఎంలు కాంట్రాక్టులు పంచుకుంటున్రు : బండి సంజయ్
జగిత్యాల : ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ ఒక్కటేనని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. వాళ్లిద్దరు కలిసి కాంట్రాక్టులు పంచుకుంటున్నారని ఆరోపించ
Read Moreవణికిస్తున్న ‘మాండౌస్’ తుఫాను.. ఆ రాష్ట్రాలపైనే అత్యధిక ప్రభావం!!
ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను మాండౌస్ తుఫాన్ వణికిస్తోంది. సైక్లోన్ ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు పుదుచ్చేరిల
Read Moreతిరుమలలో భక్తుల కష్టాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా 
Read Moreనేను ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా.. పవన్ ట్వీట్
ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న జనసేనాని ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన చైతన్య రథానికి వేసిన ఆలీవ్ గ్రీన్ కలర్ పై వై
Read Moreబోగీ - ప్లాట్ఫామ్కు మధ్య చిక్కుకుపోయిన యువతి మృతి
విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో ఇటీవల బోగీ - ప్లాట్ఫామ్ మధ్య చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాలైన అన్నవరం యువతి ఎం.శశికళ చనిపోయింది
Read Moreతెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే మా విధానం : సజ్జల రామకృష్ణారెడ్డి
విజయవాడ: తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే మా విధానం, అలా కాగలిగితే మొదట స్వాగతించేది వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీనే అని ఏపీ ప్రభుత్వ సలహాద
Read Moreచంద్రబాబుకి ఇదే చివరి ఎన్నిక: వైఎస్ జగన్
విజయవాడ: రాబోయే 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ సారి మా టార్గెట్ 175 నియోజకవర్గాలకు 175 సీట్లు
Read More












