
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 2024 జనవరి 29వ తేదీ ఉదయం ఆకృతి షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం జరగగ
Read Moreఇడుపులపాయలో వైఎస్ షర్మిలతో సునీత భేటీ
ఏపీ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టాక సునీ
Read Moreనల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం...
నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలలో మళ్ళీ మరోసారి పెద్దపులి కలకలం రేగింది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు సమీపంలో పెద్దపులి హల్చల్ చేసింది.
Read Moreఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు అంశం... ఎప్పుడంటే..
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. చంద్రబాబు రా కదలిరా సభల్లో వైసీపీ విమర్శిస్తుంటే... మరో పక్క కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల
Read Moreఏపీలో కీలక పరిణామం: 21 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
ఎన్నికలు సమీస్తున్న వేళ ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తోంది. ఇటీవల 92 మంది మున్స
Read Moreచౌకబారు మాటలు మాట్లాడితే ప్రజలే రాళ్లతో కొడతారు: మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు మితిమీరి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను పాపాల పెద్దిరెడ్డి అంట
Read MoreGalla Jayadev: రాజకీయాల నుంచి తప్పుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
Read Moreవై నాట్ పులివెందుల.. జగన్ కు కౌంటరిచ్చిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికల హీట్ మొదలైండి. ప్రధాన పార్టీలు ప్రత్యర్ధులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు..ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. ఈకార్యక్రమంల
Read Moreకులగుణగణనపై స్పందించిన పవన్ ..సీఎం జగన్ కు 12 ప్రశ్నలతో లేఖ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ అధికారపార్టీపై పలు కీలక విమర్శలు, ఆ
Read Moreఉల్లిగడ్డకు.. ఆలుగడ్డకు తేడా తెలియని జగన్ : చంద్రబాబు
ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రత్యర్ధులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు..ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. . వైసీపీ అధ్య
Read Moreనక్కను కొట్టి చంపిన జనం.. ఎక్కడో తెలుసా
ఏపీలోని అనంతపురం జిల్లాలో నక్కదాడిలో 8 మంది గాయపడ్డారు. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  
Read Moreఅభిమన్యుడిని కాదు.. అర్జునుడిని : జగన్ ఎన్నికల శంఖారావం
కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం భీమిలీలో కనిపిస్తుందని.. ఇక్కడ పాండవ సైన్యం ఉంటే.. ప్రత్యర్థుల దగ్గర కౌరవ సైన్యం ఉందన్నారు సీఎం జగన్. తాన
Read Moreతిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 25 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల కొండ నిండా భక్తులే ఉన్నారు. వరుస సెలవులు ... వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.
Read More