వరంగల్
పన్ను వసూలు టార్గెట్ పూర్తి చేయాలి
కాశీబుగ్గ(కార్పొరేషన్)/ వరంగల్ సిటీ, వెలుగు: పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని సీడీఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. గురువారం రాష్ట్రవ్యాప్త మున
Read Moreదేవాదుల ఆయకట్టుకు టన్నెల్ గండం .. పదేండ్లలో పూర్తి చేయని ఫలితం
4 లక్షల ఎకరాలకు అందని సాగునీరు ఫేజ్ 1, ఫేజ్ 2 పైప్లైన్లతో ఏడాదికి 12 టీఎంసీల వినియోగానికే పరిమితం
Read More వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో .. షాపులకు తాళాలు.. ఇండ్లకు నీళ్లుబంద్
టాక్స్ వాసూళ్ల కోసం మున్సిపల్ అధికారుల చర్యలు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో స్ట్రిట్గా పన్నుల వసూలు 520కి పైగా కమర్షియల్
Read Moreసీఎం టూర్ను సక్సెస్ చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ఘన్పూర్, వెలుగు: ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ఘన
Read Moreవేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : కలెక్టర్ టీఎస్ దివాకర
వెంకటాపురం, వెలుగు: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. బు
Read Moreగోపాల్పూర్లో దొంగల బీభత్సం .. గంటసేపట్లో నాలుగు ఇండ్లు లూటీ
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధి గోపాలపూర్ భద్రకాళి నగర్ రోడ్డు నెం.1లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. భద్రకాళినగర్&zw
Read Moreమటన్ వండలేదని భార్యను చంపిన భర్త
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలంలో ఘటన కురవి, వెలుగు : మటన్ కూర వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్క
Read Moreబాబోయ్ దొంగలు .. కమిషనరేట్లో దడ పుట్టిస్తున్న వరుస చోరీలు
ఇంటికి తాళం వేస్తే లూటీ చేసేస్తున్న దొంగలు నిరుడు 948.. గడిచిన రెండు నెలల్లోనే 80 కి పైగా కేసులు శివారు కాలనీల ప్రజలకు కంటి మీద కునుకు కరువు
Read Moreమెట్ల బావికి జీవం పోశారు!
ఓరుగలో కాకతీయుల కాలంనాటి బావి దశాబ్దాలుగా డంపింగ్ యార్డులా మారిన వైనం ల్లు మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో స్పీడ్ గా పునరుద్
Read Moreసీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, వెలుగు: స్టేషన్ ఘన్పూర్లో ఈనెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎ
Read Moreడంప్ యార్డును ఎత్తివేసి ప్రాణాలు కాపాడండి : రాంపూర్ గ్రామస్తులు
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలోని డంపింగ్యార్డును అక్కడి నుంచి ఎత్తివేసి తమ ప్రాణాలకు కాపాడాలని మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు సీఎం ప్రజావాణిలో విజ్
Read Moreచివరికి నీళ్ల కరువు .. ఆయకట్టు ఆఖరు భూములకు అందని ఎస్సారెస్పీ నీళ్లు
రూ.112 కోట్లతో మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం ములుగు, భూపాలపల్లి జిల్లాల కాలువల్లోకి రాని గోదావరి సాగునీటికి రైతన్నల గోస భూపాలపల్లి జ
Read Moreపసిపాపను కిడ్నాప్ చేసిన నిందితుల అరెస్ట్
జనగామ అర్బన్, వెలుగు: జనగామ టౌన్ లో 10 రోజుల కింద కిడ్నాప్ అయిన చిన్నారి శివాని(10 నెలలు) కేసును జనగామ పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన ముగ్గ
Read More












