తెలంగాణం
భూభారతితో గెట్టు పంచాయితీలకు చెక్ : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు: భూభారతి చట్టం అమలుతో గెట్టు పంచాయతీలు ఉండవని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ క్రాంతి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని కల్హేర్ ల
Read Moreఖమ్మం రైల్వే స్టేషన్ పనులను స్పీడప్ చేయండి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను స్పీడప్చేయాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్టేష
Read Moreబర్త్ సర్టికెట్ల కోసం మీసేవలో అప్లై చేసుకోండి : మున్సిపల్ కమిషనర్ సుజాత
అశ్వారావుపేట, వెలుగు: నూతనంగా అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడిన కారణంగా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు గృహ అనుమతులను
Read Moreభూభారతితో భూసమస్యలు పరిష్కారం : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, పెన్ పహాడ్ వెలుగు : భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలో భూభారతి చట్టంపై అవగాహన
Read Moreమేడారం మహాజాతరకు రూ. 145 కోట్లతో పనులు : మంత్రి సీతక్క
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా శాశ్వత పనులు చేపట్టాలి అన్ని శాఖల ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేసి ప్రపోజల్స్ రూపొంది
Read Moreమూసేసిన ఓసీపీల్లో నీటి వనరులు .. భూగర్భ జలాల పెంపునకు సింగరేణి చర్యలు
పాత చెరువులు, కుంటల్లోనూ పూడికతీత కొత్తగా మరో 15 మినీ చెరువుల నిర్మాణాలు తాగు, సాగు నీటి కొరత తీర్చేందుకు నిర్ణయం కోల్బెల్ట
Read Moreజమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి..ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి
జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 26 మంది చనిపోయారు. మంగళవారం పహల్గామ్ సమీపంలోని మినీ స్విట్జర్
Read Moreవావివరసలు మరిచి ఇదేం పనిరా.. కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని కొడుకును చంపిన తండ్రి
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో దారుణం రేగొండ, వెలుగు : కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి, ఇందుకు అడ్డుగా ఉన్నాడని కొడుకును
Read Moreసింగరేణిలో మెరిట్ స్కాలర్షిప్ రూ.10 వేల నుంచి 16 వేలకు పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన సంస్థ హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు ఇస్తున్న వార్షిక స్కాలర్షిప్ మొత్తాన్ని రూ.10 వేల నుంచి
Read Moreఅధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
మునగాల, వెలుగు : మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందాపురం వద్ద జాతీయ రహదారి 65పై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ రాంబాబు మృతి చ
Read Moreహీట్ వేవ్స్ వార్నింగ్!.. గతేడాదితో పోలిస్తే రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు
44 డిగ్రీల మార్క్ను చేరుకున్న టెంపరేచర్లు ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో భారీగా నమోదు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందన్న ఐఎండీ
Read Moreసన్నబియ్యంతో పేదలకు మూడుపూటల భోజనం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : సన్నబియ్యంతో పేదలు మూడు పూటలా కడుపునిండా భోజనం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు
Read Moreసూర్యాపేట జిల్లాలో వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా వడ్లు కొనడం లేదని ఆగ్రహం సూర్యాపేట – దంతాలపల్లి రోడ్డుపై ముళ్ల కంచె వేసి ధాన్యాన్ని తగులబెట్టిన రైతులు 
Read More












