తెలంగాణం
హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్... జపాన్ పర్యటనలో పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు
జపాన్ పర్యటన ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ కు ఎంపీలు.. ఎమ్
Read Moreకేసీఆర్ చెప్పిన మాట వినలేదని వీఆర్వోలను తీసేశారు: మంత్రి పొంగులేటి
సూర్యాపేట జిల్లాలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నూతనకల్ మండల కేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్ల
Read Moreకేటీఆర్ గూండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.. హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆ పార్టీ ఎమ్మెల్యే.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమాలకు.. అరాచకాలకు పాల్పడుతున్నారని హుజూరాబాద్ కాంగ్
Read Moreతెలంగాణకు రెడ్ అలర్ట్ : మండే ఎండలపై వాతావరణ శాఖ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ( ఏప్రిల్ 24, 25) భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఐఎండీ అధ
Read Moreసీనియర్లకే పెద్ద పీట : 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్లే పార్టీ కమిటీలకు
= జిల్లాకు ఇద్దరు పరిశీలకుల నియామకం = మండలాధ్యక్షుడి ఎంపికకు ఐదుగురి పేర్లు = బ్లాక్ కాంగ్రెస్ కు మూడు పేర్లు పీసీసీకి పంపాలె = మీటింగ్ కు లేట్ వచ్
Read Moreపెద్దపల్లి బీఆర్ఎస్లో వర్గపోరు.. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు కొట్టుకున్నారు..
పెద్దపల్లిలో గులాబీ నేతలమధ్య రగడ మొదలైంది. జిల్లాపార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తరువాత కొంతమంది నేత
Read Moreసన్న బియ్యం పంపిణీ దేశంలోనే ఎక్కడైనా ఉందా : మంత్రి పొన్నం
= ఎవరు హక్కుదారులో.. ఎవరు వాటదారులో చెప్పేందుకు సందర్భం కాదు = మిగితా రాష్ట్రాల్లోనూ బీజేపీ దీన్ని అమలు చేస్తే సంతోషిస
Read Moreఅఘోరీ ఆడనా.. మగనా.. ఏ బ్యారెక్ లో పెట్టాలి : తిప్పి పంపిన సంగారెడ్డి జైలు అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి చేవెళ్ల కోర్టుకు హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రి
Read Moreఆదిలాబాద్ జిల్లా: ఘోర అగ్ని ప్రమాదం..రూ. పది లక్షల ఆస్తినష్టం
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తాంసి మండలం కప్పర్లలో ఓ పశువుల కొట్టం దగ్ధమైంది. పశువుల కొట్టంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంత
Read Moreతెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లా మారింది: కేటీఆర్
రెండున్నర దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రెండే పార్టీలు మాత్రమే నిలదొక్కుకున్నాయని ... అందులో ఒకటి బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ అన్నారు. భ
Read Moreసమావేశానికి ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల తొలగింపు
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణపై దృష్టి పెట్టిన ఆమె.. నియోజ
Read Moreహైడ్రా లోగో మారింది.. కొత్త లోగో ఇదే..!
హైడ్రా లోగో మారింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజన్సీ (HYDRA) లోగోను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. వాటర్
Read Moreఎంపీ వంశీకృష్ణను కలిసిన వెంకటాపూర్ గ్రామస్తులు.. బోర్లు వేసేందుకు ఎంపీ నిధులు మంజూరు
పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వెల్గటూర్ మండలం వెంకటాపూర్ మాజీ సర్పంచ్ రాందేని కోటయ్య..ఆ గ్రామస్థులు ఎంపీ గడ్డం వంశీకృష్ణను హైదరాబాద్ ల
Read More












