తెలంగాణం
పేదల భూములు కబ్జా !..మంచిర్యాల శివారు 290 సర్వే నంబర్లో వివాదాస్పదంగా మారిన ప్లాట్లు
2004లో వెంచర్.. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు 1.25 ఎకరాలు తనదేనంటూ కాంపౌండ్ కట్టిన లీడర్ ప్లాట్లుగా మార్చి
Read More3 లక్షల కోట్ల పెట్టుబడులు లక్షకు పైగా ఉద్యోగాలు : సీఎం రేవంత్ రెడ్డి
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన ఘనత అనేక రంగాల్లో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్: సీఎం రేవంత్రెడ్డి తెలంగాణను ట్రిలియన్ డాల
Read Moreకాళేశ్వరం పుష్కర ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జయశంకర్ భూపాలపల్లి:కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పుష్కరాలు ప్రారంభమయ్యేందుకు మరో మూడ
Read Moreరూ.25 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారుల అంతు చూస్తున్నారు. లేటెస్ట్ గా సూర్యాపేట జిల్లా డీ
Read Moreహైదరాబాద్ సిటీలో పలు చోట్ల వర్షాలు.. ట్రాఫిక్ అంతరాయం..ఇబ్బందులు పడ్డ వాహనదారులు
గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణ మారింది. సోమవారం ఉదయం, మధ్యాహ్నం చాలా హాట్ హాట్ ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పు
Read Moreఎస్సీ వర్గీకరణ జనాభాప్రాతిపదికన జరగాలి:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కాకినాడ: ఎస్సీ వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.రిజర్వేషన్లలో మాలలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్స
Read Moreనాగార్జున సాగర్ ను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇవాళ (మే 12) నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును సంద్శించారు. సాగర్ తీరానా గ్రూప్ ఫోటో షూట్
Read Moreమా అమ్మ దుర్గామాత ఫోటో పక్కన ఇందిరాగాంధీ ఫోటో పెట్టి పూజించేది: జగ్గారెడ్డి
దివంగత ఇందిరాగాంధీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. తమ ఇంట్లో దుర్గా మాత ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టి అమ్మ పూజించేదన్నార
Read More6 నెలలు జైల్లో ఉన్నది చాలాదా! ఇంకా నన్ను కష్టపెడ్తరా? :ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
= నాపై దుష్ప్రచారం సరికాదు = 47 సెగ్మెంట్లలో పర్యటించాను = గ్రౌండ్ రిపోర్టు ఆధారంగానే సామాజిక తెలంగాణ = రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తా
Read Moreతెలంగాణలో నలుగురు ఆర్టీఐ కొత్త కమిషనర్లు వీళ్లే..
ఆర్టీఐ కమిషనర్లుగా కొత్తగా నలుగురిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాస రావు , మోసిన పర్వీన్, దేశాల భూపాల
Read MoreHyderabad: కరాచీ బేకరీలపై బీజేపీ కార్యకర్తల దాడులు.. పేరు మార్చుకోవాలంటూ విధ్వంసం..
Karachi Bakery: కేవలం హైదరాబాదులో మాత్రమే కాకుండా దేశంలోని అనేక నగరాల్లో కరాచీ బేకరీ తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్
Read Moreగవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ.. మిస్ వరల్డ్ ముగింపు వేడుకకు ఆహ్వానం..
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ( మే 12 ) రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థిత
Read Moreమండే ఎండల్లో కూల్ కూల్ న్యూస్:4 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు..
భానుడి ప్రతాపానికి అల్లల్లాడుతున్న ప్రజలకు కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 4 రోజులు ముందుగానే రానున్నాయని వెల్లడించింది వ
Read More












