తెలంగాణం
అర్హతల్లేని హాస్పిటల్స్ సీజ్ చేయాలి
సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలో అనుమతులు, అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువ
Read Moreఇసుక టిప్పర్లను అడ్డుకున్న జాజాల గ్రామస్తులు
వంగూరు, వెలుగు: మండలంలోని జాజాల గ్రామస్తులు ఆదివారం దుందిభి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట
Read Moreభారత సైన్యానికి మద్దతుగా బైక్ ర్యాలీ
మంగపేట, వెలుగు: భారత్–పాక్యుద్ధంలో సాహసాన్ని ప్రదర్శిస్తున్న వీర జవాన్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తూ
Read Moreనాంచారమ్మ జాతరకు సర్వం సిద్ధం
నేటి నుంచి వారం రోజులపాటు ఉత్సవాలు వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపూర్లో ఎరుకల నాంచారమ్మ జాతరకు సర్వం స
Read Moreపెద్దకోమటిపల్లిలో అగ్నిప్రమాదం
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్దకొమటిపల్లి శివారులో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామస్తుల వివరా
Read Moreబద్రియ తండా : కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి
చిలప్ చెడ్, వెలుగు: వీధి కుక్కల దాడుల్లో 8 గొర్రెలు చనిపోయిన ఘటన చిలప్ చెడ్ మండలం బద్రియ తండాలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని కడావత్
Read Moreకాట్రియాల తండా సమీపంలో చిరుత సంచారం
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం కాట్రియాల తండా సమీపంలో చిరుత సంచారంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తండా ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreపట్టాలు ఉన్నా.. ఇళ్లను కూల్చడం అన్యాయం : ఆదర్శ్రెడ్డి
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: పట్టాలు ఉన్నా పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి అ
Read Moreసింగరేణిలో కొత్త గనుల సాధనకు సమ్మె : మేకల దాసు
కోల్బెల్ట్, వెలుగు: పలు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అన్ని రంగాల కార్మికులు సక్సెస్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా జన
Read Moreన్యాయవాదులకు క్రమశిక్షణ ముఖ్యం : మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య
మంచిర్యాల, వెలుగు: ప్రతి న్యాయవాదికి క్రమశిక్షణ ముఖ్యమని మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్
Read Moreభూభారతి సదస్సులను ఉపయోగించుకోవాలి : కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్(భీమారం), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా భీమారం మండలంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్
Read Moreఅదివాసీలను రాజకీయంగా చైతన్యం చేస్తాం : రాహుల్ బల్
జన్నారం, వెలుగు: అదివాసీలను రాజకీయంగా చైతన్యపరిచడమే కాంగ్రెస్ లక్ష్యమని, అందుకోసమే ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జాత
Read Moreఅటవీ పర్యావరణ సంస్కరణలు అవసరం.. నిర్లక్ష్యపు నీడలో మహావీర్ హరిణ వనస్థలి
తెలంగాణలో అటవీ విస్తీర్ణం వివిధ కారణాల వల్ల బాగా తగ్గుతోంది. అటవీ శాఖ చేపడుతున్న కొన్నిచర్యలు సహాయకారిగా ఉన్నాయి. కానీ, తీవ్ర మార్పుల అవసరం కనపడుతోంది
Read More












