తెలంగాణం

రైతులు అవసరం మేరకే ఎరువులు వాడాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు

మెదక్ టౌన్, వెలుగు: రైతులు అవసరం మేరకు పంటలకు ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం హవేలీ ఘనపూర్​లోని రైతువేదికలో రైతు ముంగిట్లో శ

Read More

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాహుల్ రాజ్

చిలప్​చెడ్, వెలుగు: నిరుపేదలకే ఇందరిమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్​రాహుల్​రాజ్​ అన్నారు. సోమవారం మండలంలోని  గౌతపూర్  మండల పరిషత్ స్కూల్

Read More

షరతులు ఉంటేనే గిఫ్ట్‌‌‌‌ డీడ్ రద్దు...షరతులు లేకపోతే రద్దు చేయడానికి వీల్లేదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ప్రేమతో ఎలాంటి షరతులు లేకుండా పెద్దలు తమ పిల్లలకు గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌&z

Read More

సింగరేణి సీఎండీ బలరాంకు ఐఐఐఈ ఎక్సలెన్స్ అవార్డు

కంపెనీల విభాగంలో సింగరేణి సంస్థకు కూడా హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌‌‌‌సీసీఎల్) చైర్మన్,

Read More

చల్‌‌గల్‌‌ మార్కెట్‌‌లో ఫుడ్‌‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్‌‌గల్​ మామిడి మార్కెట్‌‌లో నిషేధిత రసాయనాలు వాడుతున్నారన్న సమాచారం మేరకు సో

Read More

టీజీఈసెట్​కు 18,928 మంది హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్​లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈసెట్ ఎగ్జామ్ ప్

Read More

పిల్లలు వద్దనుకుంటే 'ఊయల' లో వదలండి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: పుట్టిన శిశువును వద్దనుకునేవారు సిటీలోని ఎంసీహెచ్‌‌లో ఏర్పాటుచేసిన  ఊయల (క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్)లో వదిలివ

Read More

భూ భారతి సర్వర్ మొరాయింపు..రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

తహసీల్దార్ కార్యాలయాల వద్ద జనం బారులు హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భూముల రిజిస్ట్రేషన్లు  నిలిచిపోయాయి. భూ రికార్డు

Read More

కొత్త గనుల కోసం సమ్మెలో పాల్గొనండి : జేఏసీ లీడర్లు

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కొత్త గనులు రావడం కోసం గని కార్మికులు ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన ఒకరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల జేఏసీ లీడర

Read More

రైతులు అనాథలుగా మారారు..వడ్ల కుప్పపై రైతు మరణం సర్కారు​ చేసిన హత్యే : కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలుతుంటే.. ఇంకోవైపు వడదెబ్బకు తాళలేక ఓ రైతు ధాన్యపు కుప్పలపైనే ప్రాణాలు విడిచ

Read More

ఢిల్లీలో పీవీ విగ్రహం..తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటుకు డీయూఏసీ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియరైంది. పీవీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన కుటుం

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాలకు పెస్టిసైడ్ షాపులు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లాలోని 8 మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో పెస్టిసైడ్, విత్తన విక్రయ కేంద్రాల నిర్వహణకు లైసెన్

Read More

టెన్త్​ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం

హైదరాబాద్, వెలుగు: రాజ్ భవన్ స్కూల్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలో టాప్ ర్యాంకర్లుగా వచ్చిన స్టూడెంట్లను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సన్మానించారు.  స

Read More