తెలంగాణం

మందమర్రిలో జీతాలు చెల్లించాలని కాంట్రాక్ట్​ కార్మికుల ధర్నా

కోల్​బెల్ట్, వెలుగు: జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ మందమర్రి ఏరియాలోని సులభ్​కాంట్రాక్ట్​ కార్మికులు ధర్నా చేపట్టారు. సింగరేణి సులభ్​వర్కర్స్​ యూ

Read More

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

వెలుగు, నెట్​వర్క్​:మాజీ ప్రధాని దివంగత రాజీవ్​గాంధీ సేవలు మరువలేనివని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో రాజీవ్ గాంధీ వర్ధంత

Read More

భీమారం మండలంలో భూభారతికి 2148 అప్లికేషన్లు

సాదాబైనామా దరఖాస్తులే 1010 భూ సమస్యల పరిష్కారం దిశగా 62 అప్లికేషన్లు కుంటాల మండలంలో 667 దరఖాస్తులు భూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ జై

Read More

సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం .. లోతట్టు ప్రాంతాలు జలమయం

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో బుదవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సూర్యాపేటలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాం

Read More

ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచండి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం కనగల్ మండలం తేలకంటి గూడెంలో ఇండ్ల ప

Read More

రైతుల సంక్షేమం కోసం పని చేయండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గానికి సూచనలు హుజూర్ నగర్, వెలుగు: రైతుల సంక్షేమం కోసం పని చేయాలని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప

Read More

హనుమజ్జయంతికి శ్రీరామదివ్యక్షేత్రం సిద్ధం .. అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేసిన దేవస్థానం

భద్రాచలం, వెలుగు :  హనుమజ్జయంతికి భద్రాచలం శ్రీరామదివ్యక్షేత్రం సిద్ధమైంది. భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తూ ఈవో రమాదేవి చర్యలు తీసుకున్నారు. అదనంగా

Read More

పెండింగ్​ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి : ఎస్పీ బి. రోహిత్​రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​కేసుల పరిష్కారానికి పోలీస్​ అధికారులు కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్​రాజు సూచించారు. చుంచుపల్లి పోలీస్ స్టేషన్​న

Read More

‘సీతారామ’ భూ సేకరణ స్పీడప్​ చేయాలి : కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ కెనాల్స్​ భూ సేకరణ పనులు స్పీడప్​ చేయాలని కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్​ ఆఫీసర్లను ఆదేశించారు. కల

Read More

భూ సర్వేతో వివాదాలకు పరిష్కారం : కలెక్టర్ ​ముజమ్మిల్ ​ఖాన్​

ఎర్రుపాలెం, వెలుగు : భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ​ఖాన్​ అన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పైలెట్​ ప్రాజె

Read More

తెలంగాణలో అమృత్ 2 కోసం స్టేట్ లెవల్ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమృత్ 2.0 స్కీమ్ కింద చేపట్టే పనుల కోసం స్టేట్ లెవల్​లో డబ్ల్యూ ఆర్ ఆర్ సీ ( వాటర్ రిసోర్స్ రికవర్ సెల్ ) కమిటీని ఏర్పాట

Read More

ముగిసిన దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు..వెబ్ ఆప్షన్లకు ఇవాళ (మే 22) ఆఖరు

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

ఎన్ కౌంటర్లు అప్రజాస్వామికం .. కేంద్రం తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలి : కూనంనేని సాంబశివరావు

ఆపరేషన్ కగార్’​ను నిలిపివేయాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: ఎన్​కౌంటర్లు అప్రజాస్వామికమని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని  స

Read More