తెలంగాణం
సైనికుల ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దు: కిషన్ రెడ్డి
కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ ముషీరాబాద్/బషీర్బాగ్ వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ హైదరాబాద్నగర అ
Read Moreమంచిర్యాలలో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, సెంట్రల్ లైటింగ్, రోడ్ల పనులకు రూ.78 కోట్లు మంజూరు
Read Moreకొనుగోళ్లలో ఆలస్యానికి అధికారులదే బాధ్యత : పాల్వాయి హరీశ్ బాబు
కాగజ్ నగర్, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో రైతుల వడ్లను కుప్పలుగా పోసి రోజులు గడుస్తున్నా కొనడంలేదని, అధికారుల నిర్లక్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నార
Read Moreవడ్ల కొనుగోళ్లు త్వరగా కంప్లీట్ చేయాలి : ఆశిష్ సంగ్వాన్
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి, వెలుగు : వడ్ల కొనుగోళ్లు త్వరగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆద
Read Moreసింగరేణిలో ఉద్యోగం అదృష్టం: జీఎం
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఉద్యోగం దక్కడం అదృష్టమని, యువ ఉద్యోగులు సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్అన్నారు. మెడ
Read More15 అడుగుల లోపు కేబుల్స్ కట్
ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తొలగిస్తున్న సదరన్ డిస్కం విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లు హైదరాబాద్, వెలుగు: వి
Read Moreధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి : కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్(భీమారం), వెలుగు: కొనుగోలు సెంటర్ల నుంచి వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం ఆ
Read Moreవిత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
కాగజ్ నగర్, వెలుగు: విత్తనాలు, ఎరువులను ఎక్కువ ధరలకు అమ్మితే జిల్లాలోని ఫర్టిలైజర్ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హ
Read Moreరేపటి జీపీవో ఎగ్జామ్కు ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రామ పాలనా అధికారి (జీపీవో) ఎగ్జామ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ తెలిప
Read Moreచట్టప్రకారం రైతు బహిరంగ సభకు అనుమతులివ్వండి.. వరంగల్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వరంగల్లో ఈ నెల 26 నుంచి 28 మధ్య జరగనున్న రైతు ర్యాలీ, బహిరంగ సభకు సంబంధించి తెలంగాణ
Read Moreఇచ్చిన అప్పు అడిగినందుకు చంపేశారు.. గూడూరు మండలంలో ఘటన
గూడూరు, వెలుగు: ఇచ్చిన అప్పును అడిగినందుకు ఓ వ్యక్తికి కక్ష గట్టి చంపి బావిలో పడేశారు. సీఐ సూర్య ప్రకాశ్, ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
Read More12 ఏండ్ల అజ్ఞాతం నుంచి మృత్యుఒడికి... చత్తీస్గఢ్ ఎన్ కౌంటర్లో కన్నుమూసిన విజయలక్ష్మి
సొంతూరు వేముల నర్వ షాద్ నగర్, వెలుగు: ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన యువతి అక్కడి నుంచే ఉద్యమబాట పట్టింది. 12 ఏండ్లుగా అజ్ఞాతంలోనే ఉండి,
Read Moreకాంగ్రెస్ పార్టీలో పరిస్థితి గందరగోళం: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కాంగ్రెస్ పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ లో చేరానని పార
Read More












