తెలంగాణం
ఇన్వర్టర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం: ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు
హైదరాబాద్: ఇటీవల చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గ
Read Moreభూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సరస్వతి పుష్కరాలకు వెళ్తోన్న కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపూర్ క్రాస్ -కాటారం-మేడిపల్లి ప్రధాన రహదారిపై కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృ
Read Moreసమస్యల సుడిగుండంలో మధ్యతరగతి.. వామ్మో ఇన్ని కష్టాలా? ఇకనైనా మేల్కోండిరా బాబు..
Indian Middle Class: భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు మధ్యతరగతికి చెందినవారే. ఆర్థికంగా కొంత వెనకబడినప్పటికీ.. జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలనే కోరికలు,
Read More20వ తేదీ లోపు కోర్టుకు రావాలి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసుల నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పర
Read Moreపోలీస్శాఖలో భారీగా బదిలీలు.... 30 మంది ఏఎస్పీలు ట్రాన్సఫర్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖలో ట్రాన్సఫర్ల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ( మే 22) 30 మంది ఏఎస్పీలనుబదిలీ చేస్తూ డీజీప
Read Moreనిర్మల్ జిల్లాలో చెక్ డ్యాంను బాంబులతో పేల్చేశారు.. వీడియో వైరల్..!
నిర్మల్ జిల్లాలో చెక్ డ్యాం ను బాంబులతో పేల్చడం వైరల్ గా మారింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చెక్ డ్యాంను బాంబులు పెట్టి పేల్చేయడం నిర్
Read Moreనాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. బేగంబజార్
Read Moreతెలంగాణలో మూడు అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్కీంలో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే
Read Moreనకిరేకల్లో దారుణం.. గర్భిణి ప్రాణం తీసిన లింగనిర్ధారణ పరీక్షలు.. స్కానింగ్లో ఆడపిల్ల అని చెప్పడంతో..
సూర్యాపేట పట్టణంలో సాయి గణేష్ హాస్పిటల్ లో నకిలీ వైద్యుడు చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన మరువక ముందే మరో మహిళ చనిపోవడం కలకలం రేపింది
Read Moreబోధన్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ : ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి
బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలోని శక్కర్నగర్, పాన్గల్లి, రాకాసిపేట్ ప్రాంతాల్లో బుధవారం ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమ
Read Moreపెద్దమ్మ ఆలయానికి రూ. పది లక్షలు మంజూరు : బండ ప్రకాశ్ ముదిరాజ్
లింగంపేట, వెలుగు : పర్మల్ల గ్రామ పెద్దమ్మ ఆలయ అభివృద్ధికి రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిర
Read Moreవివక్ష చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలి : దళిత సంఘాల నాయకులు
పెద్దపల్లి, వెలుగు: దళితుడైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల వివక్ష చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బు
Read More












