తెలంగాణం

విజయవాడలో యూఎస్ వీసా కేంద్రం..!

ఏపీ  ప్రజలకు వీసా కష్టాలు తీరనున్నాయా.. అమెరికా వెళ్లాలనుకునే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రాసెస్ మరింత సులభతరం కానుందా.. అంటే నిజమనే చెప్పొచ్చు.

Read More

బాలానగర్‌లో వివాహిత మహిళ సూసైడ్

హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. బాలానగర్ డివిజన్ వినాయక నగర్, రాజు కాలనీలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

Read More

Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!

అదేంటీ.. రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా!  డైట్ చేస్తే.. 24 గంటలూ చేయాలి కానీ.. ఈ ఎనిమిది గంటల డైట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఎనిమిదిగంటల

Read More

వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్,

Read More

Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారు ధరలు

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం ( నవంబర్ 20) నాడు ఒక్కసారిగా పెరిగా

Read More

నిజామాబాద్లో సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

నిజామాబాద్ సిటీ,  వెలుగు : నిజామాబాద్​ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా

Read More

ధాన్యం బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

మాక్లూర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించ

Read More

ములుగు మండలంలో తండాలకు, గూడాలకు లింక్​ రోడ్లు

పంచాయతీరాజ్​ ద్వారా రూ.12వేల కోట్ల కేటాయింపు మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ములుగు, వెలుగు : జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతీ చిన్న గ్రా

Read More

తొర్రూరు జూనియర్​ సివిల్​ జడ్జిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఫిర్యాదు

తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు జూనియర్​ సివిల్​ కోర్టు జడ్జిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఫిర్యాదు చేసినట్టు తొర్ర

Read More

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 24న అఖిలపక్ష మీటింగ్..

 నవంబర్ 25 నుంచి  పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ  నేపథ్యంలో కేంద్రం ఈ నెల 24న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింద

Read More

ప్రజా పాలన కళాయాత్రను విజయవంతం చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: ప్రజా పాలన కళాయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళవారం జెండా ఊపి ప్రచార రథం  ప్రారంభించారు. ప్

Read More

జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్​

ప్రైవేట్ ల్యాబ్​కు రిఫర్​చేసిన ఎల్​టీ సస్పెన్షన్​​ శానిటైజేషన్ నిర్వహణపై ఏజెన్సీకి మెమో  యాదాద్రి, వెలుగు : జిల్లా ఆస్పత్రిలో నిర్లక్ష్

Read More

గ్రాండ్​గా జిల్లా స్థాయి ఇన్​స్పైర్​ మనక్ ​ప్రారంభం

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్ హాజరు అన్నపురెడ్డిపల్లి, వెలుగు : అన్నపురెడ్డిపల్లి  సోషల్ వెల్పేర్ స్కూల్ లో జిల్లాస్థాయి ఇ

Read More