తెలంగాణం

ఆరేండ్లుగా అరిగోస.. అడవి చెర వీడిన నారాయణపురం!

    2018 నుంచి అరిగోసపడ్తున్న రైతులు      మంత్రి చొరవతో ‘అడవి’ స్థానంలో రైతుల పేర్ల నమోదుకు చర్యలు

Read More

వెంకటయ్య కుటుంబానికి ఎమ్మెల్యే వివేక్ పరామర్శ

పరిగి, వెలుగు :వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు వెంకటయ్యను, ఆయన కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి పరామర్శించారు. వెంకటయ్య

Read More

బెల్లంపల్లిలో కొత్త ఓసీపీకి ప్రపోజల్స్

మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్   బెల్లంపల్లి టౌన్​కు ఎలాంటి ఇబ్బందులుండవ్​ టార్గెట్ కు ముందుగానే 100శాతం దాటిన ఉత్పత్తి కోల

Read More

సంక్షేమ హాస్టళ్లలో సౌలతులు అంతంతే : మాజీ మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వ హాస్టళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు, చేసే పనుల్లో పొంతన లేకుండా పోతోందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీ

Read More

జనవరి 4న కేబినెట్ భేటీ.. రైతు భరోసా, కులగణనపై కీలక నిర్ణయాలు

కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించే అవకాశం టూరిజం పాలసీకి ఆమోదం తెలిపే చాన్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ ఈ నెల 4వ తేదీన భేటీ క

Read More

పుల్లూరు టోల్ ప్లాజా వద్ద గంజాయి కలకలం!

    ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ     18.30 గ్రాముల గంజాయి స్వాధీనం గద్వాల/అలంపూర్, వెలుగు :

Read More

 లైంగిక దాడి కేసులో..యువకుడికి 20 ఏండ్లు జైలు 

ఎల్బీనగర్, వెలుగు: ప్రేమ పేరుతో బాలికను కిడ్నాప్​చేసి లైంగికదాడికి  పాల్పడిన యువకుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిం

Read More

కొత్త సందడి..వరంగల్ జిల్లాలో జోష్ గా న్యూ ఇయర్​ సంబరాలు

హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. యూత్ డ్యాన్సులు చేస్తూ 2024 కు గుడ్ బై చెప్పారు. డ్యాన్సులు, కేరిం

Read More

జీతాలియ్యకుంటే బతికేదెట్లా?..8 నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు రావట్లే

వనపర్తి జిల్లాలో రూ.1.02 కోట్ల బకాయిలు వనపర్తి, వెలుగు : గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులు నెలల తరబడి వేతనాలు అందక ఆందోళన చెందుతున్నార

Read More

617 మంది పోలీసులకు పతకాలు

  గ్రేహౌండ్స్‌ కమాండెంట్‌ రాకేశ్‌కు టీజీ శౌర్య పతకం 17 మందికి మహోన్నత,460 మందికి సేవా పతకాలు ప్రకటించిన స్పెషల్ చీఫ్&zwnj

Read More

న్యూ ఇయర్ చేసుకునేందుకు వెళ్తుండగా విషాదం

    బైక్ అదుపు తప్పి కాల్వలో పడి ఇద్దరి మృతి     మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఘటన దండేపల్లి, వెలుగు: న్యూ ఇయర్

Read More

భారీగా అల్ఫ్రాజోలం పట్టివేత..సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ వెల్లడి

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద మంగళవారం చేపట్టిన పోలీసుల తనిఖీల్లో 350 గ్రాముల అల్ఫ్రాజోలం పట్టుబడిందని సంగారెడ్డి ఎస్

Read More

ఎస్టీల్లో చేర్చాలని కాయితీ లంబాడీల లడాయి

బీసీ నుంచి  ఎస్టీలో చేర్చాలని ,​ పోడు పట్టాలు ఇవ్వాలని కొన్నేళ్లుగా పోరాటం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేకు 3,100 కుటుంబాలు దూరం రాష్ట్ర

Read More