తెలంగాణం
గురుకుల సీట్లు పెంచాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ గురుకుల సీట్లను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం ఆయన సీఎం రేవంత్రె
Read Moreపొలాలు తీసుకున్నరు.. తల్లిని వదిలేసిన్రు.. రెండు రోజులు రోడ్డు పక్కన షెడ్డులో ఉన్న వృద్ధురాలు
గూడూరు, వెలుగు: పొలాలను తీసుకున్న కొడుకులు.. తల్లిని చూసుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో వృద్ధురాలు రెండు రోజులుగా రోడ్డు పక్కన రేకుల షెడ్డులోనే గడి
Read More91 వేల మంది గిరిజనులకు వెయ్యి కోట్ల రుణాలు..ప్రజా ప్రభుత్వంలో ఎస్టీలకు మంచి రోజులు: బెల్లయ్య నాయక్
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం, ఇందిర గిరి జల వికాసం స్కీమ్స్ తో గిరిజనులకు మంచి రోజులు వచ్చాయని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. యువ వి
Read Moreఫీజుల ఖరారుపై ఎందుకు లేట్ .. టీఏఎఫ్ఆర్ సీ తీరుపై హైకోర్టు అసంతృప్తి
కాలేజీలు డిసెంబరులో ప్రతిపాదనలు పంపితే..జూన్ వరకూ ఎందుకు నిర్ణయం తీసుకోలే? ప్రపోజల్స్ పంపాలని కాలేజీలు కూడా టీఏఎఫ్ఆర్ సీపై ఎందుకు ఒత్తిడి చ
Read Moreకల్తీ కల్లు బాధితులు కోలుకుంటున్నరు .. నిమ్స్లో బాధితులను పరామర్శించిన మంత్రి
44 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నం హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్
Read Moreకరీంనగర్ కోర్టుకు అఘోరి
కరీంనగర్ క్రైమ్, వెలుగు: పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి ఎన్నూరి శ్రీనివాస్(అఘోరి)ని గురువారం కరీంనగర్&z
Read Moreహెచ్సీఏలో అవినీతి ఎక్కువైంది .. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందే: ఎమ్మెల్యే గడ్డం వినోద్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అవినీతి ఎక్కువైం దని, ఇందులో అక్రమార్కులకు పాల్పడ్డ వారిపై కఠిన చర
Read Moreఅభివృద్ధి పనులను స్పీడప్ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, రిపేర్లు, స్కూళ్లు, అంగన్వాడీల్లో మౌల
Read Moreసింగరేణి బొగ్గు గనుల్లో సేఫ్టీ మెథడ్స్ పాటించాలి : హైదరాబాద్ రీజియన్ డీఎంఎస్ నాగేశ్వరరావు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి గనుల్లో ప్రమాదాల నివారణకు మేనేజ్మెంట్ తగిన రక్షణ చర్యలు చేపట్టాలని హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేప్టీ(మ
Read Moreఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి .. ఏపీ సీఎం చంద్రబాబుకు కవిత లేఖ
హైదరాబాద్, వెలుగు: భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాల
Read Moreవరద ప్రభావిత రాష్ట్రాలకు రూ.1,000 కోట్లు .. ఎస్డీఆర్ఎఫ్ కింద అందించేందుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: వరదలు, కొండచరియలతో ప్రభావితమైన రాష్ట్రాలకు కేంద్రం రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేసింది. అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, కేరళ, ఉత్తరాఖండ్
Read Moreసర్కారు బడుల్లో 3.68 లక్షల కొత్త అడ్మిషన్లు .. ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ
ప్రైవేటు నుంచి సర్కారులోకి 79 వేల మంది స్టూడెంట్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు బడులకు ఆదరణ పెరుగుతోంది. ఈ విద్యాసంవత్సరం కొత్తగా 3.6
Read Moreయాదాద్రిలో మళ్లీ కృత్రిమ పాల కలకలం.. రసాయనాలు కలిపి పాలు తయారీ
రసాయనాలు కలిపి పాలు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ పోలీసులు కేసులు పెడుతున్నా ఆగని దందా యాద
Read More












