తెలంగాణం
ఏడాదిలో కేంద్రం చేతిలో 357 మంది మావోయిస్టుల హతం..ధ్రువీకరించిన మావోయిస్టు కేంద్ర కమిటీ
..వీరిలో 136 మంది మహిళలే జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపు భద్రాచలం, వెలుగు: ఏడాది కాలంలో దేశంలో వివిధ
Read More42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుంటే భూకంపమే
బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం హె చ్చరిక ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా హాజరైన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
Read Moreచినుకు జాడేది .. ఉమ్మడి మెదక్ జిల్లాలో 26.6 శాతం లోటు వర్షపాతం
మడుల్లో ముదిరిపోతున్న వరినారు పత్తి రైతుల్లో మొదలైన ఆందోళన వరుణుడి కరుణ కోసం అన్నదాత ఎదురుచూపు ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు కొండేటి నగేశ్. సిద్
Read Moreపాలమూరుకు డ్రై పోర్ట్ .. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటుకు భూమి పరిశీలన
నేషనల్ హైవే - 44పై గుడిబండ వద్ద నిర్మాణానికి చర్యలు రాష్ట్రంతో పాటు ఏపీ, కర్నాటకకు అనువుగా రోడ్డు, రైలు కనెక్టివిటీ సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో
Read Moreపెద్దపల్లి జిల్లాలో భార్యాభర్తల పంచాయితీలో ఘర్షణ.. ఇద్దరు మృతి
కత్తులు, రాడ్లతో ఇరు వర్గాల దాడులు పెద్దపల్లి జిల్లాలో ఘోరం సుల్తానాబాద్, వెలుగు: భార్యాభర్తల మధ్య గొడవ ఇద్దరి మరణానికి కారణమైంది. మంగళవారం
Read Moreబీజేపీది మతోన్మాద రాజకీయం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
దేవరకొండ, వెలుగు: బీజేపీ మతోన్మాద రాజకీయాలతో రెచ్చగొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మంగళవారం నల్గొండ జిల్లా దేవరక
Read Moreదళితులపై దాడులను అరికట్టేందుకు సీఎంతో మీటింగ్ : బక్కి వెంకటయ్య
బక్కి వెంకటయ్య బషీర్బాగ్, వెలుగు: దళితులపై దాడులను ఉపేక్షించబోమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. ఇటీవల మెదక
Read Moreడాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో.. నలుగురు అరెస్ట్
హసన్ పర్తి, వెలుగు : డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో మృతురాలి భర్త డాక్టర్ అల్లాడి సృజన్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ బా
Read Moreమిస్సింగ్ ఫోన్లు దొరుకుతున్నయ్ .. సూర్యాపేట జిల్లాలో 570 సెల్ ఫోన్లు రికవరీ
సీఈఐఆర్ ద్వారా మొబైల్స్ స్వాధీనం ఇప్పటివరకు జిల్లాలో 570 సెల్ ఫోన్లు రికవరీ బ
Read Moreస్కూల్ సీజ్.. పేరెంట్స్ ఆందోళన
బషీర్బాగ్, వెలుగు: అనుమతులు లేకపోవడంతో కోఠిలోని శ్రీచైతన్య స్కూల్ ను అధికారులు కొన్ని రోజుల క్రితం సీజ్ చేశారు. దీంతో ఆ స్కూల్లో చదివే పిల్ల
Read Moreకొందరికి బీసీ రిజర్వేషన్లు అమలు కావొద్దని ఉంది : మంత్రి సీతక్క
త్వరలో ప్రధానిని సీఎం కలుస్తరు : మంత్రి సీతక్క కామారెడ్డి, వెలుగు: కొంత మందికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కా
Read Moreవానాకాలంలోనూ నీటికొరత!.. వాటర్ ట్యాంకర్లకు డిమాండ్
మండుతున్న ఎండలతో వెస్ట్ సిటీలో పెరిగిన బుకింగ్! ఈ నెల14 నాటికి 86,520 ట్యాంకర్ల బుకింగ్ గత ఏడాదితో పోలిస్తే 36 శాతం అధికం ఇంకు
Read Moreసమస్య ఉన్నట్లే.. పరిష్కారం ఉంటుంది .. జిల్లా అధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్
అధికారులు మనస్సు పెట్టి పని చేయాలి శానిటేషన్, నీరు కలుషితం కాకుండా స్పెషల్ ఫోకస్ చేయాలి ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు కట్టడం లేదో స్పెషల్ డ్రైవ్ చేపట్
Read More












