తెలంగాణం

‘కో లివింగ్’ను అరికట్టాలి

హైదరాబాద్​, వెలుగు: కో లివింగ్​ పేరుతో హైదరాబాద్​లో విష సంస్కృతి పెరిగిపోతుందని, ఇలాంటి హాస్టళ్లను రద్దు చేయాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్​ చేశారు. బు

Read More

తెలంగాణకు బీఆర్‌‌ఎస్‌‌ అవసరం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

బనకచర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి యాదాద్రి, వెలుగు : పదేండ్లలో ఒక్క రేషన్‌&zw

Read More

ప్రభుత్వ స్థలాల రక్షణకు చర్యలు చేపట్టండి : కలెక్టర్ హరిచందన దాసరి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్ర

Read More

తల్లిని వేధిస్తుండని మారు తండ్రి మర్డర్.. సుపారీ ఇచ్చి రెండో భార్య కొడుకు ఘాతుకం

రేగొండ, వెలుగు: మారు తండ్రిని చంపిన కేసులో కొడుకుతో పాటు మరో ఐదుగురిని జయశంకర్​భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ సంపత్ రావు బుధవారం ర

Read More

టీబీజీకేఎస్లో కవితకు చెక్!..సంఘం ఇన్చార్జిగా కొప్పుల

సంఘం ఇన్​చార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశాలు పదేండ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా వ్

Read More

కమ్యూనిస్టులంటే బీజేపీకి భయం :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

వేల కోట్లు సంపాదించిన వారు దేశభక్తులు.. అడవుల్లో ఉండే మావోయిస్టులు దేశద్రోహులా ? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోహెడ (హుస్నా

Read More

రాజన్న భక్తులను మోసం చేసిన బీఆర్‌‌ఎస్‌‌ : ప్రభుత్వ విప్‌‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌‌

వేములవాడ, వెలుగు : రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పిన గత ప్రభుత్వం.. హామీని నిలబెట్టుకోకుండా భక్తులను మోసం చేసిందని రాష్ట్ర ప్

Read More

టాలెంట్‌‌ను సమాజాభివృద్ధికి ఉపయోగించాలి : గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ సూచన

నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలోని యూనివర్సిటీలు అద్భుత విజయాలు సాధిస్తూ ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయని గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ

Read More

ఎమ్మెల్యే పాయల్ శంకర్‎పై అభిమానం.. తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించిన అడా గ్రామస్తులు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలిచినందుకు అతని సొంతూరికి చెందిన  గ్రామస్తులు  మొక్కు చెల్లించున్నారు.  గతం

Read More

జులై 18న దర్బార్ మైసమ్మకు పట్టు వస్త్రాలు .. సమర్పించనున్న మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్

మెహిదీపట్నం, వెలుగు: కార్వాన్ దర్బార్ మైసమ్మ, మహంకాళి అమ్మవార్లకు శుక్రవారం మిత్ర అసోసియేట్ ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించనున్నట్లు మాజ

Read More

సైబరాబాద్లో తొలిసారిగాఆస్తి అటాచ్ .. 14 ఎకరాల భూమి అటాచ్చేస్తూ కోర్టు ఉత్తర్వులు

గచ్చిబౌలి, వెలుగు: బీఎన్ఎస్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత సైబరాబాద్​కమిషనరేట్​పరిధిలో తొలిసారిగా ఆస్తి అటాచ్​మెంట్​జరిగినట్లు మాదాపూర్​జోన్​డీసీపీ డా.జి.

Read More

తమ్ముడితో వీడియో కాల్ మాట్లాడుతూనే పురుగుల మందు తాగి అన్న ఆత్మహత్య

పెబ్బేరు, వెలుగు: ఆర్థిక, అనారోగ్య కారణాల తో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది.  పెబ్బేరు ఎస్ఐ యుగంధర్​ రెడ్డి తెలిపిన ప్ర

Read More

మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించాలి ..రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్​, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్​ కోటా కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ మహిళా సంఘం ప్రధాన

Read More