దేశం
ఎన్నారైలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలి: ఆరతి కృష్ణన్
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో ఎన్నారైలంతా కాంగ్రెస్పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆరతి కృష్ణన్ పిలుపునిచ్చారు
Read Moreరిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తం: రాహుల్ గాంధీ
రత్లామ్ (మధ్యప్రదేశ్): కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన 50% పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. యూపీఏ ప్రభు
Read Moreథర్డ్ ఫేజ్ పోలింగ్..ఓటేసిన ప్రధాని మోదీ
లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నార
Read Moreకంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్
మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి
Read Moreఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య
చండీగఢ్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో శనివారం రాత్రి దారుణం జరిగింది. భారత విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో హర్యానాకు చెందిన నవజీత్ సంధు(22
Read Moreకర్నాల్లో హర్యానా సీఎం నామినేషన్.. ఉప ఎన్నిక బరిలో నిలిచిన నాయబ్ సింగ్ సైనీ
చండీగఢ్: హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ కర్నాల్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు నాయబ్ సింగ్ సైనీ మాజ
Read Moreప్రారంభమైన మూడో దశ పోలింగ్.. 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్ల
Read Moreకండ్ల డాక్టర్కు చూపించుకోండి.. బీజేపీ నేతలకు చిదంబరం సెటైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తుండటంతో బీజేపీ నేతలు మిడిల్ స్కూల్ కు వెళ్లాలని లేదా కండ్ల డాక్టర్ కు చూపించుకోవాలని కాంగ్రెస్ నేత పి
Read Moreపాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) భారత్లో విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నేషనల్ క
Read Moreఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సున్నా.. ఐదేండ్లు వృధా చేసిన వైసీపీ: మోదీ
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సున్నా.. అవినీతి మాత్రం వందశాతం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారు ఐదేండ్ల సమయాన్ని
Read Moreకవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ
బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలుఏకీభవించి తీర్పు వెలువరించిన సీబీఐ స్పెషల్ కోర్టు వైఎస్ జగన్ కేసులోని అంశాలు తీర్పుల
Read Moreఖలిస్తానీ నిధులపై కేజ్రీవాల్ ను విచారించండి:ఎన్ఐఏకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
న్యూఢిల్లీ: ఖలిస్తానీ నిధులపై అరవింద్ కేజ్రీవాల్ పై విచారణ చేపట్టాలని ఎన్ ఐఏకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు. అమెరికాకు చెందని నిషేధిత ఖలి
Read Moreఛీ..ఛీ.. ఏందిరా ఈ ఫుడ్...చంకలో పెట్టి .. చెమటతో తయారీ..
ఈ వార్త చదివే వారికి ఒక సూచన.. తిన్న తరువాత వెంటనే ఈ వార్త చదవకండి. ఒకవేళ అలా చేశారా వాంతులు కాయం. ఎలాగూ చదివిన తరువాత రెండు మూడు గంటల వరకు తినల
Read More












