దేశం
మంటల్లో కాలిపోయిన.. పోలింగ్ సిబ్బంది వ్యాన్
లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే7న జరిగింది. మంగళవారం సాయంత్రం పోలింగ్ ఓటింగ్ పూరై ఈవీఎం మెషిన్లు అప్పగించడానికి వెళ్తున్న సిబ్బంది వ్యాన్ లో
Read Moreఈ కోవిడ్ వ్యాక్సిన్ తయారీ, అమ్మకాలు ఇక ఉండవు
కోవిడ్ 19 వ్యాక్సిన్లలో ఒకటైన ఆస్ట్రాజైనాకాను ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు నిషేదించింది. ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వల్ల స
Read Moreమరోసారి రోహిత్ వేముల హత్య!
‘అస్పృశ్యులపై దాడులు ఆగకపోతే నేనే రాజ్యాంగాన్ని తగులబెడతాను’ అన్నారు బాబా సాహెబ్ బీఆ
Read Moreగెలుపు, ఓటమిని శాసిస్తున్న సోషల్ మీడియా
ఒకప్పుడు ఎన్నికలు రాగానే అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఊరూరా తిరుగుతూ మైకుల్లో ప్రచారం చేసేవారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ ప్రచారం పెరిగ
Read Moreసెన్సెక్స్ 383.69 పాయింట్లు డౌన్..140 పాయింట్లు పడ్డ నిఫ్టీ
ముంబై: ఈక్విటీల వాల్యుయేషన్పై ఆందోళనల కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇం
Read Moreఅన్ని రకాల చెల్లింపులకు భారత్పే వన్
హైదరాబాద్, వెలుగు: ఫిన్టెక్ కంపెనీ భారత్పే.. పీఓఎస్, క్యూఆర్ స్పీకర్లను ఒకే పరికరంలోకి అన
Read Moreరాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నరు: మోదీ, బీజేపీపై సోనియా ఫైర్
ప్రమాదంలో రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు వివక్షకు గురవుతున్నరు ద్వేషాన్ని, అబద్ధాలను తిరస్కరించండి అన్ని వర్గాల ఉన్నతి కోసం కాంగ్ర
Read Moreమూడో దశలో 63 శాతం
11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ అత్యధికంగా అస్సాంలో 77.06 % , అ
Read Moreజమ్మూలో ఎన్ కౌంటర్ .. లష్కరే టెర్రరిస్టు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పు ల్లో లష్కరే తాయిబా(ఎల్ఈటీ) టాప్ కమాండర్తో పాటు ఇద్దరు టెర్రర
Read Moreఅదానీతో శ్రీలంక విద్యుత్ కొనుగోలు ఒప్పందం
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక 484 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుం
Read Moreమాల్స్కు జనం వస్తలే .. 40 శాతానికిపైగా ఖాళీగానే
న్యూఢిల్లీ: రిటైలర్లు, వినియోగదారులు ప్రీమియం ప్రాపర్టీలను ఇష్టపడుతున్నందున మాల్స్లో 40 శాతానికిపైగా ఘోస్ట్ షాపింగ్ మాల్స్గా మారాయి. నిరుపయోగం
Read Moreమైనారిటీలో హర్యానా సర్కారు
హర్యానాలో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అసెంబ్లీలోని 90 సీట్లకు గానూ బీజేపీ 40 సీట్ల
Read Moreకేజ్రీవాల్కు బెయిల్ ఎందుకివ్వొద్దు .. ఈడీకి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్
Read More












