దేశం
నరేంద్ర మోదీవి పచ్చి అబద్ధాలు : ప్రియాంకా గాంధీ
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆయన దుష్ప్రచారం చేస్తున్నరు: ప్రియాంక ఆర్టికల్ 370, రామమందిరంపైనా అబద్ధాలు చెప్తున్నరని ఫైర్ యూపీలోని రాయ్ బరేలీల
Read Moreవచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మనసు మార్చుకుంది. తొలగించిన 35 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించింది. సిక్ లీవ్ పేరుతో ఊకుమ్మడిగా ఉద్య
Read Moreమాయావతి నిర్ణయంపై స్పందించిన మేనల్లుడు ఆకాశ్
తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి తొలగించిన విషయం తెలిసిం
Read More23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం
తమిళనాడులో పిట్బుల్ టెర్రియర్, తోసా ఇను సహా 23 రకాల క్రూరమైన కుక్క జాతులను నిషేధించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ గురువారం(మే 09) తెలిపింది. ఇటీవ
Read Moreఅప్పుడు గుర్రాలు కదా : సమాధుల తవ్వకాల్లో 2 వేల 500 ఏళ్ల నాటి హెల్మెట్ దొరికింది..!
ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలు భూమిపై చాలానే ఉన్నాయి. వాటి కోసం పురావస్తు శాఖ అధికారులు ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా చాలా వి
Read Moreమోదీ పరివార్ లో నేరస్తులు : అల్కా లాంబ
అదానీ, అంబానీ దేశ సంపదను దోచుకున్నరు నేరస్తులకు బీజేపీ ఎంపీ సీట్లు ఇచ్చింది హైదరాబాద్: మోదీ పరివార్ లో నేరస్తులే ఎక్కువ ఉన్నారని, అదానీ, అంబ
Read Moreచిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
మెగాస్టార్ చిరంజీవికి దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ
Read Moreదేవుడే ఇలా డిసైడ్ చేశాడా : జైల్లోనే చనిపోయిన జిలేబీ బాబా
దేవుడినని ప్రచారం చేసుకుంటూ తన శిష్యురాళ్ళపై అత్యాచారానికి పాల్పడి ఫతేబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జిలేబి బాబా ( బిల్లు రామ్ ) జైలుల
Read Moreకచ్చితంగా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా : రాబర్ట్ వాద్రా
ఢిల్లీ : కొంతకాలం తరువాత కచ్చితంగా క్రియాశీల రాజకీయాల్లో వస్తానని ప్రియాంక గాంధీ భర్త, వ్యాపార వేత్త రాబర్ట్ వాద్రా అన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిగా రా
Read Moreశివకాశిలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
తమిళనాడు శివకాశిలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా కేంద్రంలో ప్రమాదవశాత్తు పేలుడు సంబవించి ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో . ఐదుగురు మహిళలు, ము
Read Moreఎంత లోక జ్ణానం : స్కూల్ దగ్గర లిక్కర్ షాపుపై కోర్టుకెళ్లిన చిన్నారి
ఐదేళ్ల ఓ చిన్నారి వైన్ షాపు క్లోజ్ చేయించింది. తమ స్కూల్ కు ఆనుకొని వైన్స్ ఉంది.. దాని వల్ల చదువుకు చాలా ఇబ్బంది అవుతుందని ఓ చిన్నారి కోర్టుకెళ్లింది.
Read Moreబల పరీక్ష నిర్వహించండి.. గవర్నర్ కు దుష్యంత్ చౌతాలా లేఖ
హర్యానాలో బీజేపీ సర్కారు సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సీఎం నయాబ్ సింగ్ సైనీ సర్కార్ కు తమ మద్దతును ఉపస
Read MoreAir India Express Crisis: సిబ్బంది కొరత: 85 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
ఎయిర్ ఇండియాలో సిబ్బంది కొరత సంక్షోభం కొనసాగుతోంది. సిబ్బందిలేకపోవడంతో గురువారం (మే 9) నాడు ఎయిర్ ఇండయా 85 ఎక్స్ ప్రెస్ విమానాలను రద్దు చేసింది. క్యాబ
Read More












