దేశం
రేణుకాస్వామి మర్డర్ కేసు: హత్యను దాచటానికి హీరో దర్శన్ రూ.70 లక్షలు ఖర్చు చేశాడా..
అభిమాని రేణుకుమర్ స్వామి కన్నడ హీరో దర్శన్ హత్య చేసిన ఘటనలో రోజుకో షాకింగ్ న్యూస్ బయటికొస్తోంది. తాజాగా ఈ హత్యను దాచిపెట్టేందుకు దర్శన్ 70లక్షల రూపాయల
Read Moreగుజరాత్ లో రూ.3.5కోట్ల డ్రగ్స్ పట్టివేత...
అహ్మదాబాద్ పోలీసులు చేపట్టిన యాంటీ డ్రగ్ ఆపరేషన్ లో భాగంగా చేసిన సోదాల్లో మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.2023 - 24క
Read Moreఅయోధ్య రాంలల్లాకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత
అయోధ్య రామ్లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితుడు పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ శనివారం ( జులై 22)న ఉదయం6.45 గంటలకు
Read More2 వేల నోటు.. హవాలాకు టోకెన్.. మాఫియా కొత్త ఐడియా
2 వేల రూపాయల నోటు రద్దయ్యింది.. చెల్లుబాటు కావటం లేదు.. ఇది జగమెరిగిన సత్యం.. ఈ రద్దయిన 2 వేల నోటు ఇప్పుడు సరికొత్త మాఫియాకు తెరతీసింది. ఆర్బీఐకి రాని
Read Moreఅంబానీ ఫేక్ వీడియో నమ్మి.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్
AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ వీడియోను క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు.. స్టా్క్ మార్కెట్ లో పె
Read Moreఉదయం 9.15 గంటలకే ఆఫీసుల్లో ఉండాలి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ టైమింగ్స్ పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 9 గంటల 15 నిమిషాలకే ఆఫీసుల్లో
Read MorePublic Exams Act 2024: పేపర్ లీక్ చేస్తే.. పదేళ్లు జైలు, రూ.1కోటి జరిమానా
న్యూఢిల్లీ: పబ్లిక్ పరీక్షల్లో జరిగే అవకతవకలను నిరోధించే చట్టం అమల్లోకి వచ్చింది. దేశ్యవాప్తంగా జరిగే పబ్లిక్ పరీక్షలు, సాధారణ ప్రవేశ పరీక్షల్లో ఎలాంట
Read Moreఇవాళ(జూన్22) జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) 53వ కౌన్సిల్ సమావేశం శనివారం( జూన్ 22) న జరగనుంద
Read Moreముంబైలో సైబర్ నేరాలు 700 శాతం పెరిగాయి
Mumbai Cyber Crime:2024లో ముంబైలో సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో జరిగిన నేరాలతో పోల్చితే పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు దాదాపు
Read Moreహజ్ యాత్రలో 98 మంది మృతి
న్యూఢిల్లీ: హజ్ యాత్ర సందర్భంగా ఈ ఏడాది లో ఇప్పటివరకు 98 మంది ఇండియన్లు మరణించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. పలు ప్రమాదాల్లో
Read Moreమహారాష్ట్రలోని ఓ అపార్టుంట్లో అగ్ని ప్రమాదం..పరుగులు పెట్టిన జనం
మహారాష్ట్రలోని థానేలో అగ్నిప్రమాదం జరిగింది. గోఖలే మార్గ్ లోని అర్జున్ టవర్ లో శనివారం (జూన్ 22) తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అపార్టుమెంట్ లోని ఒకట
Read Moreరూ.5,560 కోట్లు సేకరించిన జెప్టో
న్యూఢిల్లీ : క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో తాజా ఫండింగ్
Read Moreసీఎస్ఐఆర్–యూజీసీ నెట్ వాయిదా
న్యూఢిల్లీ : జేఆర్ఎఫ్ తోపాటు లెక్చరర్షిప్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం నిర్వహించే జాయింట్ సీఎస్ఐఆర్–-యూజీసీ నేషనల్ ఎలిజిబిల
Read More












