దేశం
స్పైస్ జెట్ నిర్వాకం : ఏసీ ఆన్ చేయని పైలెట్.. గాలి ఆడక ప్రయాణికులు నరకం
ఢిల్లిలో స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సర్వీస్ విమానం గాల్లోకి ఎగరే వరకు ఏసీ ఆన్ చేయలేదు. ఢిల్లీ నుండి దర్భన్కు ప్రయాణించే స్పైస్జెట్(SG 4
Read Moreబీ కేర్ ఫుల్ : అమెజాన్ పార్సిల్ లో పాము.. బాక్స్ ఓపెన్ చేయగానే బుస్.. బుస్..
ఆన్ లైన్ ఆర్డర్స్ కామన్ అయిపోయాయి.. వస్తువు ఏదైనా.. ఏం కావాలన్నా అమెజాన్ లో ఆర్డర్ చేస్తే ఇట్టే వచ్చేస్తుంది.. అమెజాన్ ఆర్డర్ లో వస్తువులే కాదు పాములు
Read MoreBMW కారు హిట్ అండ్ రన్ కేసులో వైసీపీ ఎంపీ కుమార్తె అరెస్ట్, బెయిల్
తమిళనాడు రాష్ట్రం చెన్నై సిటీలో జరిగిన BMW కారు హిట్ అండ్ రన్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్రావు కుమార్తె మాధురిని అర
Read Moreనలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్ ప్రారంభించిన పీఎం మోదీ
బిహార్ లోని నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. విశ్వవిద్యాలయంలోని కట్టడాలను పరిశీలించారు. రాజ్ గిర్ లోని నలంద విశ్వవిద్యాలయంలో క
Read Moreకేరళ సీఎంకు హైకోర్టులో చుక్కెదురు
విజయన్తో పాటు అతని కూతురు వీణకు నోటీసులు కొచ్చి: కేరళ సీఎం పినరయి విజయన్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విజయన్ కుమార్తె
Read Moreమోదీ 3.0 మనుగడ కష్టమే : రాహుల్ గాంధీ
ఎన్డీయే నేతలు మాతో టచ్లో ఉన్నారు న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో టెక్టానిక్ షిఫ్ట్ వంటివని కాంగ్రెస్ ఎ
Read Moreదేశంలోని 40 ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ : పాట్నా , కోయంబత్తూర్, జైపూర్తో సహా దేశంలోని 40 ఎయిర్పోర్టులకు మంగళవారం బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ద
Read Moreభార్య మరణ వార్త తట్టుకోలేక 10 నిమిషాలకే ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్
అస్సాంలో ఘోరం జరిగింది. స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్&
Read Moreమణిపూర్లో జవాన్ల బస్సుకు నిప్పు .. కుకీల పనేనని అనుమానం
ఇంఫాల్: మణిపూర్లోని హిల్ జిల్లాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్&
Read Moreకాంగ్రెస్ మరింత బలపడుతుంది : ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం : ప్రియాంక గాంధీ లోక్ సభలో అడుగుపెడితే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్
Read Moreనామీద జరిగిన దాడిపై చర్చించండి : స్వాతి మలివాల్
రాహుల్ సహా కూటమి నేతలకు స్వాతి మలివాల్ లేఖ న్యూఢిల్లీ: ఇండియా కూటమి నేతలంతా సమావేశమై తనపై జరిగిన దాడిపై చర్చించాలని ఆప్ ఎంపీ స్వాతి మలివ
Read Moreఇంగ్లీష్ మీడియంపై అంత మోజు ఎందుకు : డీపీ సక్లానీ
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై తల్లి దండ్రుల మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ డీపీ సక్లానీ అన్నారు . ప్రస్తుతం ప్రభుత
Read Moreపన్నెండు కోట్లతో కడితే ప్రారంభానికి ముందే కూలింది
బిహార్లో పేకమేడలా కూలిన బ్రిడ్జి అరారియా: బిహార్లో రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలింది. అరారియా జిల్లాలో కు
Read More












