దేశం
11వేల మందికి జీరో లేదా అంతకంటే తక్కువ నెగిటివ్ మార్కులు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ యూజీ 2024 ఎగ్జామ్ గందరగోళంగా మారింది. ఈ నీట్ పరీక్ష వ్యవహారం ఎవ్వరికీ అర్థకాకుండా ఉంది. పేపర్ లీక్ అయ్యిందని
Read Moreరైల్వేశాఖ గుడ్ న్యూస్ : సీనియర్ సిటిజన్లకు మళ్లీ టికెట్ రాయితీ..?
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న మోడీ 3.0 ప్రభుత్వం మొదటి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. రాబోయే బడ్జెట్ పై వ్యాపారవేత్తలు,
Read Moreలోక్ సభలో నీట్ రచ్చ... విపక్షాల ఆందోళన
లోక్ సభలో నీట్ అంశంపై విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విద్యావ్యవస్థను నాశనం చేశారంటూ విపక్షాలు ధ
Read Moreఎందుకూ..: వీకెండ్ ఆటో తోలుతున్న మైక్రోసాఫ్ట్ ఐటీ ఉద్యోగి..!
తన ఒంటరితనాన్ని అధిగమించడానికి వారాంతాల్లో ఓ మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆటో నడుపుతున్న ఆశ్చర్యకరమైన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక మైక్రోసాఫ
Read Moreఈ ఐదేళ్లు దేశ ప్రగతి కోసం కొట్లాడుదాం: ప్రధాని మోదీ
2047 లక్ష్యంతో ఎన్డీయే పనిచేస్తుందన్నారు ప్రధాని మోదీ. ఐదేళ్లు దేశ ప్రగతి కోసం కొట్లాడుదామని చెప్పారు. దేశ ప్రగతి కోసం ప్రతిపక్షాలు
Read Moreశౌర్య చక్ర అందుకున్న రైతు ఇంటిపై టెర్రరిస్టుల కాల్పులు
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 4గంటలకు ఉగ్రవాదులు దాడులు చేశారు. శౌర్యచక్ర అవార్డ్ గ్రహిత పర్షోతమ్ కుమార్ నివాసాన్ని
Read Moreబంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
ఢాకా : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అక్కడి సుప్రీం కోర్టు ఆదేశించింది. 93% నియామ
Read Moreముంబైలో కుండపోత వర్షం.. 10 గంటల్లో 10 సెంటీమీటర్లు నమోదు
10 గంటల్లో 10 సెంటీమీటర్ల వర్షం.. స్తంభించిన జనజీవనం ముంబై: కుండపోత వానతో ముంబై సిటీ తడిసిపోయింది. ఆదివారం ఉదయం 8
Read Moreకేదార్ నాథ్ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి
రుద్రప్రయాగ్: కేదార్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు భక్తులు చనిపోగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం గౌరీక
Read Moreమధ్యప్రదేశ్లో దారుణం.. నిరసన తెలిపినందుకు మొరంలో పూడ్చిపెట్టారు
ఇద్దరు మహిళలను మట్టిలో కప్పిపెట్టిన వ్యక్తి అరెస్ట్ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దారుణం జరిగింది. తమ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మ
Read Moreదేశంలో 2050 నాటికి వృద్ధుల సంఖ్య డబుల్
60 ఏండ్లు పైబడినోళ్ల జనాభా 34.6 కోట్లకు చేరొచ్చు వృద్ధ మహిళల్లో ఎక్కువ మంది ఒంటరై.. పేదరికంలో మగ్గే ప్రమాదం &
Read Moreరాహుల్గాందీకి ఊమెన్ చాందీ అవార్డు
న్యూఢిల్లీ: ఊమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ అవార్డుకు కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ
Read Moreలావోస్లో 13 మంది భారతీయులకు విముక్తి
న్యూఢిల్లీ: లావోస్ లో సైబర్ నేరస్తుల ఉచ్చులో చిక్కుకున్న 13 మంది భారతీయులను రక్షించినట్టు ఇండియన్ ఎంబసీ తెలిపింది. వారిని సురక్షితంగా ఇండియాకు ప
Read More












