దేశం

సీబీఐకి రావూస్ కేసు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్​మెంట్​లో వరద నీటిలో మునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన కేసును సీబీఐకి ఢిల్లీ హైకోర్టు

Read More

మిస్టరీ మరణాలు..నెల రోజుల్లోనే 14 మంది మృత్యువాత

    ఢిల్లీలోని పిల్లల ఆశ్రమంలో     ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 28 మంది మృతి     విచారణకు ఆదేశించిన ఢి

Read More

మసాలా దోశ టాప్.. తర్వాతి ప్లేస్​లో వడ, ఇడ్లీ, పొంగల్ 

    దేశంలోని టాప్ టెన్ బ్రేక్‌‌‌‌ఫాస్ట్ లో నాలుగు దక్షిణాదివే      ముంబై దాల్ ఖిచ్డీ, మార్

Read More

సభలో మహాభారత కథలు చెప్పకండి

ప్రశ్నలు సూటిగా అడగండి : లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా  న్యూఢిల్లీ: లోక్​సభ సమావేశాల్లో భాగంగా స్పీకర్​ ఓంబిర్లా ఓ ఎంపీపై ఫైర్​ అయ్యారు. సభలో

Read More

ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌కు ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా విమానాలు బంద్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: హమాస్ చీఫ్ ఇస్మాయిల్​ హనియా హత్యతో మిడిల్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నందున ఎయిర్ ఇ

Read More

నాపై ఈడీ దాడికి ప్లాన్.. వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నా: రాహుల్ ​గాంధీ

న్యూఢిల్లీ: తనపై ఈడీ దాడికి సిద్ధమవుతున్నదని లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. ఆ కేంద్ర దర్యాప్తు సంస్థలోని కొందరు తనకు ఈ విషయం చెప్పార

Read More

వయనాడ్ బాధితులకు ఇండ్లు కట్టించి ఇస్తం

ఎలాంటి సాయానికైనా వెనుకాడం: రాహుల్ గాంధీ ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్త కేంద్రం నుంచి సాయం అడుగుతామని వెల్లడి వయనాడ్ : కేరళలోని వయ

Read More

ఏడాది క్రితం అమ్మాయి చెప్పిందే ఇప్పుడు వయనాడ్‌లో జరిగింది

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి దాదాపుగా 300 మందికి పైగా

Read More

ఇంటర్‌నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్తున్న ఇండియన్ ఆస్ట్రోనాట్స్ వీరే

నాసా ఇద్దరు ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపనుంది. శుక్రవారం అమెరికా స్పేస్ సెంటర్ అయిన నాసా వారి పేర్లును ప్రకటిం

Read More

Rahul Gandhi: వయనాడ్ వరద బాధితులకు ఇండ్లు కట్టిస్తాం: రాహుల్ గాంధీ

వయనాడ్ వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ల్యాండ్ స్లైడ్స్ కారణంగా విధ్వంసానికి గురైన వయనాడ్ ప

Read More

UPSC అభ్యర్థుల మృతి కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీలో భారీ వరదల కారణంగా ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు నీట మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును శుక్రవారం ఢిల్లీ హైకోర్టు సీబిఐకి బదిలీ చేసింది

Read More

Electoral Bond: ఎలక్టోరల్ బాండ్లపై దాఖలైన పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ను ఏర్పాటు చేసి ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థా

Read More

లక్నోలో మహిళపై వేధింపుల ఘటనపై సీఎం యోగి సీరియస్.. డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ సస్పెండ్

లక్నోలో వర్షపు నీరు చిమ్మూతూ పోకిరీలు మహిళను వేధించిన ఘటన బుధవారం జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో

Read More