దేశం
మార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఆర్జేడీ పార్టీ కీలక నేతపై కాల్పులు
బీహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంగేర్ జిల్లాలోని ఎయిర్పోర్ట్ గ్రౌండ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న RJD నాయకుడు పంకజ్ యాదవ్పై ఇద్
Read Moreదారుణం.. ట్రీట్మెంట్ కోసం వచ్చి డాక్టర్ను కాల్చి చంపారు
చికిత్స కోసం హాస్పిటల్ కు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు డాక్టర్ ను కాల్చి చంపిన దారుణం గురువారం ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని జైత్పూర
Read Moreపేల్చేస్తాం.. ఉత్తరాది రాష్ట్రాలకు పాక్ ఉగ్రవాద సంస్థ పేరుతో లేఖలు
రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని పలు రైల్వే స్టేషన్లు, మతపరమైన ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని హెచ్చరిస్తూ లేఖలు కలకలం రేపాయి. పాకిస్థాన్&
Read Moreఏక్నాథ్ షిండే vs ఉద్ధవ్ ఠాక్రే
భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అదేవిధంగా దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్రనే అని చెప్పవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో క
Read Moreపుణెలో హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఇంజినీర్ పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది.
Read Moreహామీలను అమలు చేయదు... బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే చండీగఢ్: ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ ఎప్పుడూ నెరవేర్చలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖ
Read Moreమా పోరాటం దుర్మార్గులపైనే..ప్రియాంకా గాంధీ కామెంట్
హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ కామెంట్ చండీగఢ్: తాము దుర్మార్గులకు, అన్యాయాలకు, అబద్ధాలకు మాత్రమే వ్యతిరేకంగా పోరాడుతున్నామని కాంగ
Read Moreస్వచ్ఛ భారత్.. వెయ్యేండ్లైనా గుర్తుంటది: మోదీ
ఇది 21వ శతాబ్దంలో అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం: మోదీ పదేండ్లలో 12 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మించాం ‘స్వచ్ఛ భారత్ మిషన్’కు పదేండ
Read Moreపెరోల్పై బయటకొచ్చిన డేరాబాబా
చండీగఢ్: ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరా బాబా) మరోసా
Read Moreమంత్రి ఉత్తమ్కు రాహుల్ సంతాప లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం పట్ల లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి
Read Moreహైదరాబాద్లో ఆర్ఎక్స్ బెనిఫిట్స్ సెంటర్
మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్ఎక్స్ బెనిఫిట్స్ అనే సంస్థ దేశంలోనే మొదటిసారిగా హైదర
Read Moreమన దేశంలోనే ఇంటర్నెట్ షట్డౌన్ ఎక్కువ
ఈ ఏడాది ఇప్పటిదాకా 51సార్లు బంద్ 2016 నుంచి 2023 మధ్య 771 సార్లు షట్డౌన్ ఇతర దేశాలతో పోల్చితే ఇ
Read Moreఢిల్లీలో రూ.2 వేల కోట్ల కొకైన్ సీజ్
నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు తరలింపు వెనక ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా! న్యూఢిల్లీ : ఢిల్లీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడింది. దాదాపు
Read More












